ఇత్తడితో వన్తువులు, బొమ్మలు తయారు చేసే ఓజా కుటుంబాలకు ఉపాధి కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన నముదాయంలోని కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డితో కలిసి జిల్లాలోని కెరమెరి మండలం కేన్లగూడ, జైనూర్ మండలం జంగామ్, ఉషగామ్ గ్రామాలలోని ఇత్తడి కళాకారులతో నమావేశం నిర్వహించారు. ఈ సoదర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇత్తడితో తయారు చేయబడిన వన్తువులు, బొమ్మల కొరకు 13 రాష్ట్రాలలో మార్కెటింగ్ నదుపాయం కల్పించడం జరుగుతుందని, దీని ద్వారా ఓజా కుటుంబాలకు ఉపాధి కల్పించడం జరుగుతుందని తెలిపారు. వన్తువులు, బొమ్మల నాణ్యత ప్రమాణాలు పాటించడం ద్వారా మార్కెటింగ్ మరింత సులువుగా జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎ.రామకృష్ణ, రీజనల్ మేనేజర్ సoదీప్ శర్మ, సీనియర్ కార్యక్రమ
నిర్వాహకులు విజయ్కుమార్, నంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.