సమాచారం తో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ హెలిప్యాడ్,పక్కన సంతాప సభ ఏర్పాట్లు మంగళ వారం పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.హెలిప్యాడ్ వద్ద బ్యారి కేఁడింగ్,వి.ఐ. పి,భద్రత,విద్యుత్ సరఫరా పై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట ఆర్.డి.ఓ జగదీశ్వర్ రెడ్డి,డి.ఎస్.పి వెంకటేశ్వర్ రెడ్డి, టి.ఎస్.ఎస్.పి.డి.సి.ఎల్ ఎస్.ఈ చంద్ర మోహన్, డి.ఈ. విద్యా సాగర్, ఆర్&బి ఈ ఈ నరేందర్ రెడ్డి,ఎం.పి.డి. ఓ.,తహశీల్దార్ తదితరులు పాల్గొన్నారు