You Are Here:
Home
→ కందుకూరు మండలం ఆకుల మైలారం గ్రామంలో ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన, మీర్ ఖాన్ పెట్ పంచాయతీ పరిధిలో రైతు వేదికను ప్రారంభించి,సీసీ రోడ్డు,మినీ ఫంక్షన్ హాల్, వైకుంఠ దామాన్ని ప్రారంభించి, బెగరి కంచ గ్రామ పరిధిలో వావిళ్ల కుంట తండాలో సీసీ రోడ్డు,అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులకు శంకుస్థాపన చేసిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
You might also like:
-
బుధవారం 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మాన్సాన్ పల్లెలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని వివిధ అభివృద్ది పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి, ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఎంపీ డాక్టర్ జి.రంజిత రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
-
క్రీడా ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సందర్శించి పరిశీలించారు.
-
బండ్లగూడా జాగీర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో పట్టణ క్రీడా ప్రాంగణం కొరకు సేకరించిన స్థలమును పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్
-
తెలంగాణ స్ఫూర్తి అనే అంశంపై జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు అధ్యక్షతన కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది.