కాలేశ్వరంలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల పై జిల్లా అదనపు కలెక్టర్ టిఎస్. దివాకర అధికారులతో సమీక్షించి గోదావరి బ్రిడ్జి వద్ద గణేష్ నిమజ్జనం కొరకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ జెడ్పిటిసి గుండాల అరుణ, కాళేశ్వరం సర్పంచ్ వసంత, జడ్పీ సీఈఓ శోభారాణి, డిఎస్పి బోనాల కిషన్, తాసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో శంకర్, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
You Are Here:
Home
→ కాలేశ్వరంలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల పై జిల్లా అదనపు కలెక్టర్ టిఎస్. దివాకర అధికారులతో సమీక్షించి గోదావరి బ్రిడ్జి వద్ద గణేష్ నిమజ్జనం కొరకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు
You might also like:
-
మన ఊరు -మన బడి కార్యక్రమంలో భాగంగా పాటశాలల్లో పనులు వెంటనే చేపట్టాలి:: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
-
*అంగన్వాడీ కేంద్ర భవనాల మరమ్మత్తులు, పునర్నిర్మాణ పనులు వేగవంతం చేయాలి :: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
-
*ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాలు పెంచాలి :: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
-
*మన ఊరు – మన బడి కార్యక్రమంలో గుర్తించిన పనుల పూర్తికి చర్యలు చేపట్టాలి :: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా*