మునుగోడు ఉప ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పరిశీలకుల గా వచ్చిన ఐఏఎస్ అధికారి శ్రీ పంకజ్ కుమార్ గారు ఈరోజు చండూరు మండలము లోని తుమ్మలపల్లి, అంగడిపేట గ్రామాల్లో నీ పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న వసతులను నల్గొండ రెవిన్యూ డివిజన్ అధికారి శ్రీ జయ చంద్రా రెడ్డి తో కలిసి పరిశలించారు. వసతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. బిఎల్ ఓ లతో మాట్లాడి ఓటర్ వివరాలు తెలుసుకున్నారు. చివరలో తుమ్మలపల్లి లో నీ పురాతన పుణ్య క్షేత్రం శ్రీ రామ లింగేశ్వర దేవాలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు.
You might also like:
-
*పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి -రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి*
-
పోషణ లోపంతో బాధపడుతున్న వారిని గుర్తించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పోషణ్ పక్వాడా కార్యక్రమం అమలు చేస్తోందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు.
-
ఎస్.ఎస్.సి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 3 వ తేదీ నుండి ప్రారంభ కానున్నట్లు జిల్లా విద్యా శాఖ అధికారి బిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు.
-
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కారం చేయాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు