తేది:: 19 -01-2023న
*మహబూబాబాద్ జిల్లాలో కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని ప్రారంభించనున్న రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు.*
మహబూబాబాద్ జిల్లాలో మంత్రి గారి పర్యటన వివరాలు.
*ఉదయం 9-00 గం. లకు మహబూబాబాద్ పట్టణంలో గుమ్ముడూరు మండల ప్రజాపరిషత్ స్కూల్, వార్డు నెం. 13, UPHC లో ప్రారంభిస్తారు*
*అనంతరం ఉదయం 10 గంటలకు, కురవి మండలం ZPHS స్కూల్ లో ప్రారంభిస్తారు*
*అనంతరం కురవి మండలం తాట్య తండా GPలో మరియు PHC బలపాలలో కంటి వెలుగు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటారు*