జిల్లా కలెక్టర్ కార్యాలయం లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పిస్తున్న జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్,డి.పి.ఆర్.ఓ.శ్రీనివాస్,కలెక్టర్ కార్యాలయం ఏ.ఓ.మోతీ లాల్ తదితరులు.