తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ముగింపు సందర్భంగా స్థానిక నారాయణ పేట జిల్లా కేంద్రంలోని అంజనా గార్డెన్ ఫంక్షన్ హల్ లో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు అంగరంగవైభవంగా ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డి హరిచందన శాసన సభ్యులు ఎస్.రాజేందర్ రెడ్డి గారికి తో కలిసి పాల్గొన్నారు. శాసన సభ్యులు జ్యోతి ప్రజ్వలన తో సంస్క్ర్యతిక కార్యక్రమాలు ప్రరంభించానైనది. ఆదిగాదిగో పిలుస్తుంది నవతెలంగాణ అంటూ బలకేంద్రం విద్యార్థులతో మొదలైన సంస్కృతిక కార్యక్రమం హట్టహసంగా ముగిసింది. వివిధ పాటశాల జానపద నృత్యాలతో తెలంగాణా బాషయష తెలిపే పాటలతో అప్పటి రజాకర్ల ను ఎదిరించి పోరాడి ఆత్మ బదిదనలు చేశారని ఎన్నో కార్యక్రమాలు విద్యార్థులు పాల్గొని పిరమిడ్స్ మరియు కూచిపూడి, భరత్ నాట్యం ఎంతో ఆకర్షణ ప్రాయంగా నిలవడం జరిగింది. జిల్లా కలెక్టర్ కు గిరిజన సంప్రదాయం తో గిరిజనులు సత్కరించడం జరిగింది. ప్రతి పాటశాల అధ్యాపకులకు శాల్వతో సన్మానం చేసి మేమొంటో లతో సత్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి, పద్మజ రాణి, జిల్లా అధికారులు, జిల్లా ప్రజా ప్రతినిధులు భారీగా విద్యార్థులు పాల్గొన్నారు.