దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబడుతున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ.500 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. హుజూరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్టు అమలు కోసం మొత్తం రూ.2000 కోట్ల నిధులు విడుదల చేయాలని సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.మొదటి విడతలో ఇప్పటికే విడుదల చేసిన రూ.500 కోట్లతో పాటు ఇప్పుడు విడుదల చేసిన రూ.500 కోట్లు కలిపి మొత్తం రూ.1000 కోట్ల నిధులు విడుదలయ్యాయి. వారం రోజుల్లోపు మరో రూ.1000 కోట్లు ప్రభుత్వం విడుదల చేయనున్నది. దాంతో సీఎం ప్రకటించిన రూ. 2000 కోట్ల నిధులు పూర్తి స్థాయిలో విడుదల కానున్నాయి.
You Are Here:
Home
→ దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబడుతున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ.500 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది
You might also like:
-
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 21న ప్రత్యేకంగా హరితహారం కార్యక్రమం ఏర్పాట్లపై అన్ని జిల్లాల కలెక్టర్లతో అరణ్య భవన్ నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్
-
22 న వైభవంగా వజ్రోత్సవాల ముగింపు వేడుకలు – కమిటీ చైర్మన్ కేశవరావు
-
గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై మంగళవారం MCRHRD లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సమావేశం జరిగింది.
-
ఈనెల 15 వ తేదీన చారిత్రక గోల్కొండ కోటలోనిర్వహించే స్వతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఫ్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.