ప్రజావాణిలో ప్రజల నుండి ధరకాస్తులు స్వీకరించిన*  *జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

ప్రజావాణిలో ప్రజల నుండి ధరకాస్తులు స్వీకరించిన*   *జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

*ప్రెస్ రిలీజ్*

*హనుమకొండ*

*మే 30*

*ప్రజావాణిలో ప్రజల నుండి ధరకాస్తులు స్వీకరించిన*

*జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు*

సోమవారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. వివిధ సమస్యల పై ప్రజల నుండి వినతులను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ

ప్రజావాణి ద్వారా ప్రజలకు వెంటనే సేవలు అందించాలన్నారు.

ఈ సోమవారం నాడు ప్రజా వాణి కార్యక్రమంలో (96) ధరకాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో, అదనపు కలెక్టర్ సంధ్య రాణీ, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎ. శ్రీనివాస్ కుమార్, రెవెన్యూ డివిజన్ అధికారి వాసుచంద్ర,

జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.       

Share This Post