*ప్రెస్ రిలీజ్*
*హనుమకొండ*
*మే 30*
*ప్రజావాణిలో ప్రజల నుండి ధరకాస్తులు స్వీకరించిన*
*జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు*
సోమవారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. వివిధ సమస్యల పై ప్రజల నుండి వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ
ప్రజావాణి ద్వారా ప్రజలకు వెంటనే సేవలు అందించాలన్నారు.
ఈ సోమవారం నాడు ప్రజా వాణి కార్యక్రమంలో (96) ధరకాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో, అదనపు కలెక్టర్ సంధ్య రాణీ, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎ. శ్రీనివాస్ కుమార్, రెవెన్యూ డివిజన్ అధికారి వాసుచంద్ర,
జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.