ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు , తాసిల్దారులకు ఆదేశించారు.

పత్రికా ప్రకటన                                                                               తేది 23-1-20 23

ప్రజా  ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా  సత్వరమే పరిష్కరించాలని  జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు , తాసిల్దారులకు  ఆదేశించారు.

సోమవారం ప్రజా వాణి  సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల  నుండి పిర్యాదు దారులు  85  పిర్యాదులు  సమర్పించారని,   వాటిలో  ధరణి కి   సంబంధించిన భూ  సమస్యలపై  68   దరఖాస్తులు , ఆసరా  పెన్షన్లు 5,  మరియు ఇతర సమస్యలకు సంబంధించి 12  దరకాస్తులు వచ్చినట్లు తెలిపారు.  వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పిర్యాదు దారులకు  హామీ ఇచ్చారు.

 

సమావేశంలో    అదనపు కలెక్టర్  అపుర్వ్ చౌహాన్ , ఏవో యాదగిరి, జిల్లా అధికారులు తదితరులు  పాల్గొన్నారు.

—————————————————————————————————————–

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారిచె చేయబడినది

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Share This Post