బుధవారం ఎం.పి.డి. ఓ.లు,తహశీల్దార్ లు,మున్సిపల్ కమిషనర్ లతో డి.ఆర్.డి.ఏ,చేనేత శాఖ అధికారులతో వారు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి బతుకమ్మ చీరల పంపిణీ పై పలు సూచనలు చేశారు.గోదాం ల నుండి పంపిణీ ప్రాంతాలకు సకాలం లో చీరలను చేర వేయాలని అన్నారు. పంపిణీ కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించి స్థానిక శాసన సభ్యులు,ఇతర ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి బతుకమ్మ చీరల పంపిణీ పూర్తి చేయాలని వారు సూచించారు.ఈ టెలి కాన్ఫరెన్స్ లో డి.ఆర్.డి.ఓ.కాళిందిని,డి.పి.ఓ.విష్ణు వర్ధన్,జడ్.పి.సి.ఈ. ఓ.వీర బ్రహ్మ చారి,జిల్లా పౌర సరఫరా ల అధికారి వెంకటేశ్వర్లు,పౌర సరఫరాల డి.యం.నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
You Are Here:
Home
→ ప్రభుత్వం ఆదేశాల ననుసరించి అర్హులైన మహిళలకు అక్టోబర్ 2 నుండి బతుకమ్మ చీరల పంపిణీ కి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారుల ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,అదనపు కలెక్టర్ (రెవెన్యూ)వి.చంద్ర శేఖర్ లు ఆదేశించారు
You might also like:
-
ప్రజావాణి సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి ప్రజావాణికి 50 ధరఖాస్తులు అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్
-
ప్రతి మండల ప్రభుత్వ కార్యాలయాలలో .. వీరి యొక్క వివరాలు ప్రదర్శించాలి*
-
శ్రీ కె. వీర బ్రహ్మ చారి, ముఖ్య కార్య నిర్వహణధికారి, జిల్లా ప్రజా పరిషత్, నల్లగొండ గారు రెవిన్యూ డిపార్ట్మెంట్ కి రిపాట్రియేషన్ కాబడినందున, శ్రీ యన్. ప్రేమ్ కరణ్ రెడ్డి గారిని నల్లగొండ జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణధికారీగా ప్రభుత్వం వారు పోస్టింగ్ గావించుట జరిగినది.
-
తెలంగాణ రాష్ట్ర జీవ వైవిద్య కమిటీ చైర్మన్ గారి చేత ప్రశంస పత్రం మరియు షీల్డ్ స్వీకరిస్తున్న శ్రీమతి జి. కాంతమ్మ, ఉప ముఖ్య కార్య నిర్వహణధికారి, జి. ప్ర. ప. నల్లగొండ గారు,