ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటాం…

ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటాం…

ప్రచురణార్థం

ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటాం…

మహబూబాబాద్ మార్చి 20.

ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే సహించేది లేదని తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ తాసిల్దార్ నాగ భవాని అన్నారు.

సోమవారం మున్సిపల్ పరిధిలోని ఐ డి ఓ సి కవిత కాలనీ లోని 255 సర్వే నెంబర్ లో పలువురు గుడిసెలు వేసుకునేందుకు రాగా ఆక్రమణలను తొలగించడం జరిగిందన్నారు.

ఇకముందు కూడా ప్రభుత్వ భూములను ఆక్రమించి ఇండ్లు నిర్మిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Share This Post