బుధవారం జరిగిన పదవ తరగతి తృతీయ భాష పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ కుమార్ తెలిపారు. ఇట్టి పరీక్షకు 11,394 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 11,271 విద్యార్థులు అనగా 98.92 శాతం హాజరయ్యారని , 123 మంది విద్యార్థులు గైర్హాజర్ అయ్యారని ఆయన తెలిపారు. కాగా ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు ఎల్దుర్తి, శివంపేట్, నారింజ, పాపన్నపేట, కౌడిపల్లి ప్రాంతాలలో 18 , చేగుంట 5 పరీక్షా కేంద్రాలను పరిశీలించాలని ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేవని, అన్నారు.
You might also like:
-
నిరుపేదలైన గిరిజన విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని అందరు సద్వినియోగం చేసుకొని మంచి విద్యా బుద్దులతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ సూచించారు
-
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రమేష్ అధికారులకు సూచించారు
-
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం యావత్ తెలంగాణలో కొనసాగుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు..
-
రాష్ట్ర పౌర సరఫరాల కమీషనర్ అనిల్ కుమార్ శుక్రవారం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.