భూ సంబంధిత సమస్యలపై ప్రభుత్వ నిబంధనల మేరకు సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అధికారులు ఆదేశించారు. సోమవారం రోజున కలెక్టర్ సమావేశ హాల్లో ప్రజావాణి కార్యక్రమం లో అదనపు కలెక్టర్

ప్రచురణార్థం
వరంగల్ 20.02.2023 ( సోమవారం )

🙏

ప్రచురణార్థం *
వరంగల్

భూ సంబంధిత సమస్యలపై ప్రభుత్వ నిబంధనల మేరకు సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అధికారులు ఆదేశించారు.
సోమవారం రోజున కలెక్టర్ సమావేశ హాల్లో ప్రజావాణి కార్యక్రమం లో అదనపు కలెక్టర్
లోకల్ బాడీస్ అశ్విని తానాజీ వాకాడే, , డి ఆర్ డి ఓ సంపత్ రావు సంబంధిత జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజల నుండి 54 దరఖాస్తుల స్వీకరించడం జరిగిందని, అవి శాఖల వారీగా దరఖాస్తుల వివరాలు తెలియ పరచడం అయినదని ఆయన అన్నారు.

భూమికి సంబంధించిన సమస్యలు-28
ఎంజీఎం-03
ఎస్సీ కార్పొరేషన్-01
జిడబ్ల్యుఎంసీ-03
పోలీస్ కమిషనర్ -02
RDo నర్సంపేట 02
ఇరిగేషన్-01
ఆర్డీవో వరంగల్ =05
ఈ సెక్షన్స్ సూపరిండెంట్ -01
డి డబ్ల్యు ఓ=01
Dtdo-01
మైనార్టీ-01
Dto-01
డిపిఓ-02
Kuda-01
డి ఆర్ డి ఓ-01

ప్రజావాణిలో అనేక సమస్యలపై ప్రజలు అందించిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని చెప్పారు

Share This Post