You Are Here:
Home
→ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అంత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు కార్యక్రమాన్ని హుజురాబాద్ వేదికగా ప్రారంభించారు. దళిత బంధు పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా తొలివిడతగా 15 దళిత కుటుంబాలను గుర్తించి వారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా పది లక్షల రూపాయల చెక్కులను అందజేశారు.
You might also like:
-
బుధవారం జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 36 లోని ఫ్రీడమ్ పార్క్ లో స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యులు K. కేశవరావు, MLA దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి, GHMC కమిషనర్ లోకేష్ కుమార్ లు మొక్కలను నాటారు.
-
గాంధీ సినిమా ప్రదర్శనపై ఇతర రాష్ట్రాల ఆసక్తి – సి.ఎస్ సోమేశ్ కుమార్ – ఫ్రీడమ్ పార్క్ లో మొక్కలు నాటిన సి.ఎస్
-
Chief Secretary Somesh Kumar IAS today held a series of meetings on Swathantra Bharatha Vajrotsavalu at BRKR Bhavan today.
-
హెచ్ ఐసిసీ లో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించిన సి.ఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి