ప్రచురణార్థం
మొక్కలు నాటిన కలెక్టర్
మహబూబాబాద్ జూలై 15.
హరితహారం కార్యక్రమాన్ని పురస్కరించుకుని గురువారం మున్సిపల్ పరిధిలో హస్తినాపురం లోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో జిల్లా కలెక్టర్ వి పి గౌతం మొక్కను నాటారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహాలలో సి విటమిన్ పండ్ల నిచ్చే జామ నిమ్మ మొక్కలతో పాటు ఉసిరి నేరేడు మునగ మామిడి మొక్కలను నాటాలి అన్నారు.
————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది