- హరితహారం, ధాన్యం సేకరణ, దళిత బంధు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామ కృష్ణారావు, శాంతి కుమారి, రజత కుమార్, అర్వింద్ కుమార్, పీసీసీఎఫ్ దొబ్రియల్, హరిత హారం సీ.ఎం కార్యాలయం ఓ.ఎస్.డి. ప్రియాంకా వర్గీస్, వివిధ శాఖల ఉన్నతాధికారులు
కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ నుండి
పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ సంధ్య రాణీ, జిల్లా అధికారులు,.