హైదరాబాదులో గురువారం నూతన సచివాలయం వద్ద సీఎం కేసీఆర్ తో చిత్రంలో ఉన్న కలెక్టర్లు, ఉన్నతాధికారులు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ లతో గురువారం ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహించిన సమావేశంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు

Share This Post