Month: June 2022

DPRO ADB – బెస్ట్ అవలెబుల్ పథకం క్రింద లాటరీ పద్దతి ద్వారా విద్యార్థులు ఎంపిక- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

బెస్ట్ అవలెబుల్ పథకం క్రింద ఎంపికైన విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థానాలు పొందాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం రోజున కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ఒకటి, ఐదవ తరగతి లలో చేరుకునే ఎస్సీ అభ్యర్థులను లాటరీ పద్దతి ద్వారా ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, బెస్ట్ అవలెబుల్ పథకం క్రింద ఎంపికైన విద్యార్థులు ఉచితంగా విద్యాబోధన చేయడం జరుగుతుందని, వారికి అయ్యే ఖర్చులు ఎస్సీ సంక్షేమ…

జిల్లాలో అన్ని రంగాల అభివృద్ధి కొరకు ప్రభుత్వ నిబంధనల మేరకు రుణ సదుపాయం కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. 75 సంవత్సరాల ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎఫ్‌.సి.ఎ. ఫంక్షన్‌హాల్‌లో లీడ్‌ డిఫ్టిక్‌ మేనేజర్‌ హవేలిరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఖాతాదారుల చేరువ కార్యక్రమంలో పాల్గొని బ్యాంకర్స్‌ స్టాల్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఆర్థిక చేయూత అందిస్తూ సయం సహాయక…

DPRO ADB – జిల్లాలో మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా సమన్వయంతో పనిచేయాలి -జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

జిల్లాలో మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా శాఖల సమన్వయంతో పనిచేసి జీరో కి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం రోజున జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కీటకాజానిత వ్యాధుల నియంత్రణ పై మెడికల్ ఆఫీసర్లు, సూపర్ వైజర్లకు ఒరియెంటెషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత ఏడేనిమిది సంవత్సరాల క్రితం జిల్లాలో మలేరియా, డెంగ్యూ కేసులతో ఇబ్బందులు ఉండేవని, ప్రస్తుతం ముందస్తు ప్రణాళికలతో వ్యాధులు,…

DPRO ADB – బ్యాంక్ రుణాలను సద్వినియోగం చేసుకొని వినియోగదారులు ఆర్థికాభివృద్ధి సాధించాలి- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

బ్యాంక్ రుణాలను సద్వినియోగం చేసుకొని వినియోగదారులు ఆర్థికాభివృద్ధి సాధించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం పట్టణంలోని జనార్దనరెడ్డి గార్డెన్ లో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆజాదికా అమృత్ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన ప్రజా చేరువ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. నటరాజ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా లో వివిధ బ్యాంకులు అందిస్తున్న విద్య, గృహ, వాహన,…

బ్యాంకర్లు చిరు వ్యాపారులకు విరివిగా రుణాలు అందించి వారిని ప్రోత్సాహించాలని జిల్లా కలెక్టర్ నిఖిల బ్యాంకర్లను కోరారు. బుధవారం స్థానిక సత్యభారతి ఫింక్షన్ హాలులో అజాదీకే అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించిన ప్రజా చేరువ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన గవించి కార్యక్రమాన్ని ప్రారంభించినరు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, బ్యాంకింగ్ ఔట్ రిచ్ కార్యక్రమంలో…

బుధవారం 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మాన్సాన్ పల్లెలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని వివిధ అభివృద్ది పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి, ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఎంపీ డాక్టర్ జి.రంజిత రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.…

  పత్రిక ప్రకటన తేదీ : 08–06–2022   చిరు వ్యాపారులకు రుణాలు మంజూరు చేసి ప్రోత్సహించాలి, అడిషనల్ కలెక్టర్ శాంసన్ , బుధవారం ఐకానిక్  వీక్  సెలెబ్రేషన్స్ , భాగంగా ఉప్పల్, SVM grand, Grand లో “రుణ మేళ ప్రజా చేరువ కార్యక్రమం జరిగినది.  లో ఆజాదీకా అమృత్ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రజా చేరువ కార్యక్రమంలోఅడిషనల్ కలెక్టర్ శాంసన్ ,  ముఖ్య అతిథిగాపాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా…

ప్రసవాలన్నీ ప్రభుత్వాస్పత్రుల్లో జరగాలి జిల్లాలో సాధారణ ప్రసవాలను పెంచాలి ప్రసవాలన్నీ ప్రభుత్వాసుపత్రుల్లోనే జరిగేలా చూడాలని, సాధారణ ప్రసవాలను పెంచాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా డాక్టర్లకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రి సూపరిండెంట్లు గైనకాలజిస్టులు, అనస్టలిస్టులు మెడికల్ ఆఫీసర్లు, వైద్యాధికారులతో వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఏరియా ఆస్పత్రి వారీగా సాధించిన ప్రగతిని , ఆయా ఆస్పత్రిలో అందిస్తున్న సేవలు, అన్ని విభాగాలలో అవుట్ పేషెంట్లు, ఇన్…

రుణాలు అందించుటలో బ్యాంకులు ముందుండాలని అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు. డిజిటల్ మార్పుకు అనుగుణంగా బ్యాంకులు సేవలందించేందుకు ప్రత్యేక కృషి చేయాలని అన్నారు. మహిళలు బ్యాంకు రుణాలతో జీవన ప్రమాణాలు మెరుగు పర్చుకోనెలా ఎక్కువ రుణాలు అందించాలని సూచించారు. రుణమేళ కార్యాక్రమంలో అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ మార్పుకు అనుగుణంగా బ్యాంకులు కస్టమర్లకు మెరుగైన సేవలందించాలని, డిజిటల్ బ్యాంకింగ్ సేవలపై బ్యాంకర్లు ప్రజలకు విస్తృతంగా అవగాహన…

బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం లో ఒకటవ, ఐదవ తరగతిలో ప్రవేశాలకు డ్రా ……

ప్రచురణార్ధం బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం లో ఒకటవ, ఐదవ తరగతిలో ప్రవేశాలకు డ్రా …… మహబూబాబాద్, జూన్ -08: బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీంలో ఒకటవ, ఐదవ తరగతిలో ప్రవేశాలకు డ్రా తీయడం జరిగిందని అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ ప్రగతి సమావేశ మందిరంలో 1వ తరగతి నందు (18) సీట్ల కొరకు, ఐదవ తరగతి లో (18) సీట్ల కొరకు డ్రా తీసి జిల్లాలో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్…