బెస్ట్ అవలెబుల్ పథకం క్రింద ఎంపికైన విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థానాలు పొందాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం రోజున కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ఒకటి, ఐదవ తరగతి లలో చేరుకునే ఎస్సీ అభ్యర్థులను లాటరీ పద్దతి ద్వారా ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, బెస్ట్ అవలెబుల్ పథకం క్రింద ఎంపికైన విద్యార్థులు ఉచితంగా విద్యాబోధన చేయడం జరుగుతుందని, వారికి అయ్యే ఖర్చులు ఎస్సీ సంక్షేమ…
DPRO ADB – బెస్ట్ అవలెబుల్ పథకం క్రింద లాటరీ పద్దతి ద్వారా విద్యార్థులు ఎంపిక- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
