తెలంగాణలో మైనారిటీల సంక్షేమం భేషుగ్గా ఉంది: బీహార్ మంత్రి జమా ఖాన్ మైనారిటీలలో నెలకొన్న నిరక్షరాస్యత, పేదరికాన్ని పారదోలేందుకు అమలు చేస్తున్న పథకాలు ప్రశంసనీయం: బీహార్ మంత్రి జమా ఖాన్ ఇక్కడి గురుకులాలు దేశానికే ఆదర్శం,మేం కూడా మీ బాటలోనే నడుస్తం: బీహార్ మంత్రి జమా ఖాన్ మైనారిటీల కోసం తెలంగాణలో అమలవుతున్న పథకాల గురించి మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీల సమక్షంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్,…
Month: July 2022
మొహర్రం ఏర్పాట్లకు సంబంధించి ముందస్తు సమావేశం నిర్వహించిన మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ
కేసీఆర్ గొప్ప సెక్యులర్, తెలంగాణలో శ్రేయోరాజ్యం నడుస్తున్నది: మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ లోటుపాట్లకు తావులేకుండా మొహర్రంకు పకడ్బంధీ ఏర్పాట్లు చేయండి:అధికారులను ఆదేశించిన మంత్రులు మొహర్రం ఏర్పాట్లకు సంబంధించి ముందస్తు సమావేశం నిర్వహించిన మంత్రులు సంక్షేమ భవన్ లో జరిగిన ఈ సమావేశంలో మంత్రులతో పాటు మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఇంతియాజ్,హజ్ కమిటీ ఛైర్మన్ సలీం,WAKF బోర్డు ఛైర్మన్ మసీవుల్లా, ఎమ్మెల్సీ జాఫ్రీ, ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా…
తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే పండుగ ఆషాడ బోనాల ఉత్సవాలు అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం కార్వాన్ లోని దర్బార్ మైసమ్మ ఆలయం వద్ద ఈ నెల 24 వ తేదీన జరిగే బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు.
తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే పండుగ ఆషాడ బోనాల ఉత్సవాలు అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం కార్వాన్ లోని దర్బార్ మైసమ్మ ఆలయం వద్ద ఈ నెల 24 వ తేదీన జరిగే బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాల పాటు బోనాలను…
Chief Secretary held a Teleconference with Collector and SP of Bhadradri Kothagudem district along with senior irrigation officials and took stock of the relief and rehabilitation measures being taken up in the district.
With the Godavari rising to alarming level at Bhadrachalam, Chief Minister K Chandrashekar Rao directed the Chief Secretary Sri Somesh Kumar IAS to continuously monitor the situation. Accordingly, Chief Secretary held a Teleconference with Collector and SP of Bhadradri Kothagudem district along with senior irrigation officials and took stock of the relief and rehabilitation measures…
MBNR – బస్థి దవఖానాలో రేపటినుండే రక్త నమూనా పరీక్షలు – మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
@ మున్సిపాలిటీ పరిధిలోని వీరన్న పేటను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం @వీరన్నపేట బస్థి దవఖానాలో రేపటినుండే రక్త నమూనా పరీక్షలు-మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఒకప్పుడు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వీరన్నపేట ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు . శుక్రవారం ఆయన వీరన్నపేట అంబ భవాని దేవాలయం సమీపంలో 35 లక్షల రూపాయల వ్యయంతో…
MBNR – దళిత బందు కింద 2022- 23 ఆర్థిక సంవత్సరానికి కొత్త యూనిట్లు ఏర్పాటు.
@ దళిత బందు కింద 2022- 23 ఆర్థిక సంవత్సరానికి కొత్త యూనిట్లు ఏర్పాటు చేసే విషయమై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆగస్టు మొదటి వారంలో డిక్కీ(దలిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ &ఇండస్ట్రీ) సహకారంతో జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు తెలిపారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన డిక్కీ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దళిత బంధు కింద…
రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారిని హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి (Telangana Akadamy for Skill And Knowledge) TASK – CEO శ్రీ శ్రీకాంత్ సిన్హా, డైరెక్టర్ భాస్కర్ గార్లు వరల్డ్ యూత్ స్కిల్స్ డే సందర్భంగా మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేశారు.

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారిని హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి (Telangana Akadamy for Skill And Knowledge) TASK – CEO శ్రీ శ్రీకాంత్ సిన్హా, డైరెక్టర్ భాస్కర్ గార్లు వరల్డ్ యూత్ స్కిల్స్ డే సందర్భంగా మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో TASK సంస్థ ద్వారా…
As per the directions of the Honourable Chief Minister Sri K Chandrashekar Rao, Chief Secretary Sri Somesh Kumar IAS spoke to the Army officials and requested them to provide assistance in the flood affected Bhadradri district.
As per the directions of the Honourable Chief Minister Sri K Chandrashekar Rao, Chief Secretary Sri Somesh Kumar IAS spoke to the Army officials and requested them to provide assistance in the flood affected Bhadradri district . Accordingly 101 men of whom 68 from the Infantry, 10 Medical professionals and 23 Engineers have left for…