Month: July 2022

వసతి గృహాలను తనిఖీ చేసి నాణ్యమైన భోజనం, మెరుగైన వసతులు కల్పించుటకు చర్యలు తీసుకోవాలి …. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం ప్రతి హాస్టల్ కు ప్రత్యేక అధికారి కేటాయించి ప్రత్యేక అధికారులతో వసతి గృహాలపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ మహబూబాబాద్, జూలై -30: వసతి గృహాలను తనిఖీ చేసి నాణ్యమైన భోజనం, మెరుగైన వసతులు కల్పించుటకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక ప్రత్యేక అధికారులను ఆదేశించారు. శనివారం కలక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక జిల్లాలోని వసతి గృహాలలో పరిశుభ్రత, నాణ్యమైన భోజనం అందించుట, వసతులు పరిశీలన పైప్రత్యేక అధికారులతో…

జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను సందర్శించి పరిశీలించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

ప్రచురణార్థం మహబూబాబాద్, జూలై -30: జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల గురుకుల పాఠశాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం సందర్శించి అస్వస్థతకు గురైన వివరాలను సంబంధిత అధికారులు, విద్యార్థినులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులను కలిసి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. హాస్టల్ ఆవరణ పరిసర ప్రాంతాలను పరిశీలిస్తూ, పరిశుభ్రంగా ఉంచాలని, ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ పిల్లల ఆరోగ్యం పట్ల…

సీజనల్ వ్యాదుల బారినపడకుండా చూడాలి   జిల్లా అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి

సీజనల్ వ్యాదుల బారినపడకుండా చూడాలి జిల్లా అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి   లోకల్ బాడిస్ అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి ధన్వాడ మండల కేంద్రం లోని కస్తూర్బా గాంధీ బాలికల (KGBV) పాఠశాలను శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. విద్యాశాఖ అధికారులతో కలిసి పాఠశాలలోని పరిసరాలను పరిశీలించి గ్రామ పంచాయతీ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి నిర్లక్ష్యం వహించినా వేటు తప్పదని హెచ్చరించారు.  గ్రామ పంచాయతీ కార్మికులతో వెంటనే…

ప్రచురణార్థం   ఖమ్మం, జూలై 29: తెలంగాణ కు హరితహారం కార్యక్రమం క్రింద ఈ సంవత్సరం జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో హరితహారం పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాకు ఈ సంవత్సరం 50 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం కాగా, నేటివరకు 29.914 లక్షలు (59.83 శాతం)…

ప్రచురణార్థం ఖమ్మం, జూలై 29: కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో శుక్రవారం లే అవుట్స్ అప్రూవల్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుడా పరిధిలోని 10, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4 లే అవుట్లకు అనుమతుల విషయమై కమిటీ పరిశీలన చేసింది. రెవిన్యూ, ఇర్రిగేషన్, విద్యుత్ సమస్యలు లేకుండా, నిబంధనలకు లోబడి ఉన్న లే అవుట్స్ లకు సమావేశంలో అనుమతులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా జిల్లా…

సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకొవాలి: అర్హులైన వారికి వేగవంతంగా ప్రికాషన్ డోస్ వేయించాలి: అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ 00000 సీజనల్ వ్యాధులు వ్యాప్తి చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ వైద్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీజన్ వ్యాధులపై వైద్యాధికారులు, సూపర్ వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని…

సకాలంలో ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలి ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ నరసమ్మ సురభి 0000000 టి డి ఎస్ రిటర్న్స్ ను నిర్దేశించిన సమయంలోగా డి డి ఓ లు, ఉద్యోగులు సరైన పద్ధతిలో దాఖలు చేయాలని ఆదాయపు పన్ను శాఖ హైదరాబాద్ ప్రిన్సిపాల్ కమిషనర్ నర్సమ్మ సురభి అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ ఆడిటోరియంలో డ్రాయింగ్ అండ్ డిస్బెర్సుమెంట్ (డి డి ఓ ) అధికారులకు టీడీఎస్ నిబంధనలపై ఉదాహ సమావేశంలో…

వెనుకబడిన  నారాయణపేట జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునేందుకు జిల్లా అధికారులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి తమవంతు కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ వనజమ్మ సూచించారు

వెనుకబడిన  నారాయణపేట జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునేందుకు జిల్లా అధికారులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి తమవంతు కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ వనజమ్మ సూచించారు.  శుక్రవారం స్థానిక షీలా గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు.  ఈ కార్యక్రమానికి   మక్తల్ శాసన సభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ కె. చంద్రా రెడ్డి, అదనపు కలెక్టర్ పద్మజా రాణి, జడ్పి…

మూసారాంబాగ్, చాదర్ ఘాట్ లలో మూసీనది పై నూతన బ్రిడ్జిల ను నిర్మించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఇటీవల మూసీనది వరద ఉదృతికి దెబ్బతిన్న మూసారాంబాగ్ బ్రిడ్జ్ ని శుక్రవారం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, జీహెచ్ఎంసీ  కమిషనర్ లోకేష్ కుమార్, వాటర్ వర్క్స్ MD దాన కిషోర్ లతో కలిసి పరిశీలించారు. ఈ…

*వైల్డ్‌ లైఫ్ ఎవిడెన్స్  క‌లెక్ష‌న్ కిట్ ను ఆవిష్క‌రించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి* వ‌న్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌తో పాటు వాటి డేటాను భద్రపర్చేందుకు అట‌వీ శాఖ ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి  అన్నారు.  అంత‌ర్జాతీయ పులుల దినోత్స‌వం సంద‌ర్భంగా వైల్డ్ లైఫ్ క‌న్జ‌ర్వేష‌న్ సొసైటీ ప్ర‌త్యేకంగా రూపొందించిన వైల్డ్‌ లైఫ్ ఎవిడెన్స్  క‌లెక్ష‌న్ కిట్ ను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి…  అర‌ణ్య భ‌వన్ లో ఆవిష్క‌రించారు.   కిట్ ప‌ని తీరు,…