ప్రచురణార్థం మహబూబాబాద్, ఆగస్ట్ -19: స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా పాఠశాలల విద్యార్థిని, విద్యార్ధులకు నిర్వహించిన క్రీడా పోటీలు విజయవంతంగా నిర్వహించు కున్నామని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు. శుక్రవారం సాయంత్రం ఎన్.టి.ఆర్.స్టేడియం లో విద్యా శాఖ ఆధ్వర్యంలో పాఠశాలల విద్యార్థిని, విద్యార్ధులకు నిర్వహించిన క్రీడా పోటీల బహుమతి ప్రధానోత్సవంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక, అదనపు కలెక్టర్ లు అభిలాష అభినవ్, ఎం.డేవిడ్ లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడా పోటీలలో పాల్గొని…
Day: August 19, 2022
స్థానిక శాసన సభ్యులు యస్. రాజేందర్ రెడ్డి గారుతో కలిసి జిల్లా కలెక్టర్ డి హరిచందన గాంధీ చిత్రాన్ని మహేశ్వరి సినిమా హాల్ లో వీక్షించారు

స్థానిక శాసన సభ్యులు యస్. రాజేందర్ రెడ్డి గాయితో కలిసి జిల్లా కలెక్టర్ డి హరిచందన గాంధీ చిత్రాన్ని మహేశ్వరి సినిమా హాల్ లో వీక్షించారు. స్వతంత్ర వజ్రోత్సవాల భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అదేశానుసరంగా శుక్రవారం అధికారులు అందరూ చిత్రాన్ని వీక్షించలని ఆదేశించారు. అదేశానుసరంగా జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు చిత్రాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ పద్మజా రాణి, డిఎస్పీ సత్యనారాయణ, ఆర్డీఓ రామచందర్ నాయక్, జిల్లా అధికారులు కృష్ణమ చారి,…
స్వతంత్రం వచ్చి 75వ వసంతం పూర్తిచేసుకున్ని 76వ వసంతం లో అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట ప్రబుత్వం ఆదేశానుసారంగా వజ్రోత్సవాలను జరుపుకున్తునము

స్వతంత్రం వచ్చి 75వ వసంతం పూర్తిచేసుకున్ని 76వ వసంతం లో అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట ప్రబుత్వం ఆదేశానుసారంగా వజ్రోత్సవాలను జరుపుకున్తునము. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డి హరిచందన జిల్లా కేంద్రం లోని ఆనాద ఆశ్రమం లో జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి సహా పంక్తి భోజనం చేశారు. ఆనాద ఆశ్రమం లో శ్రీ కృష్ణ జన్మాష్టమి సనర్బంగా విద్యార్థులకు గోపిక శ్రీకృష్ణుని యశోదమ్మ ల వేశాదరణ లో ఉడటం తో చూసి వారికి జన్మ్నష్టమి శుభాకాంక్షలు …
గర్బీణి స్త్రీల వివరాలను నమోదు చేయాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

గర్బీణి స్త్రీల వివరాలను నమోదు చేయాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ 0 0 0 0 జిల్లాలోని గర్బీణి స్త్రీలను గుర్తంచి వారి వివరాలను నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గర్బీణీ స్త్రీల నమోదు, సీజనల్ వ్యాదులు మరియు రక్త హీనత అంశాలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో…
భారత స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ జిల్లా ప్రధాన ఆసుపత్రిని సందర్శించి ప్రసూతి వార్డులోని బాలింతలకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు.
ప్రచురణార్థం ఖమ్మం, ఆగస్టు 19: భారత స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ జిల్లా ప్రధాన ఆసుపత్రిని సందర్శించి ప్రసూతి వార్డులోని బాలింతలకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాతాశిశు కేంద్రంలోని కుటుంబ నియంత్రణ, ఎఎన్సి ఓపి, స్కానింగ్ గదులను పరిశీలించారు. ఎంతమంది వస్తున్నది, ఏ ఏ సేవలు అందిస్తుంది అడిగి తెలుసుకున్నారు. ప్రసూతి వార్డుల్లో బాలింతలను వైద్య సేవల గురించి, భోజనం గురించి, సిబ్బంది పట్టింపు గురించి అడిగి…
భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీల ఫైనల్ పోటీలు స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో శుక్రవారం కలెక్టర్, నగర మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి ప్రారంభించారు.
ప్రచురణార్థం ఖమ్మం, ఆగస్టు 19: భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీల ఫైనల్ పోటీలు స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో శుక్రవారం కలెక్టర్, నగర మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించి, వారి ప్రతిభను వెలికితీయాలనే ఉద్దేశంతో క్రీడా పోటీల నిర్వహణ చేపట్టామన్నారు. దీనిని పురస్కరించుకుని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ను పాఠశాలల విద్యార్థుల ఆటల పోటీల…
వృద్ధులు ,దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి

వృద్ధులు ,దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి ప్రభుత్వ ఓల్డ్ ఏజ్ హోం లో పండ్లు పంపిణీ జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ 000000 వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ మరియు జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో…
తల్లీబిడ్డల క్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం

తల్లీబిడ్డల క్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అద్భుతమైన సేవలు గతంలో గవర్నమెంట్ఆసుపత్రి లో నేను రాను బిడ్డో అనేవారు- నేడు వేలాది మంది వస్తున్నారు వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని బాలింతలకు పండ్ల పంపిణీ రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ 000000 తల్లీబిడ్డల క్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం అని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ…
ఎల్బీ స్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన సి.ఎస్ సోమేశ్ కుమార్
భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించే ఎల్.బి స్టేడియంలో ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు పరిశీలించారు. ఈనెల 22 వ తేదీన మధ్యాహ్నం 3 గంటలనుండి ప్రారంభమయ్యే ఈ ముగింపు ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిధిగా హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ముఖ్యమంత్రి తోపాటు మంత్రులు పాల్గొనేందుకు ప్రత్యేక వేదిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు మరో వేదికలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ముగింపు వేడుకల్లో…
As part of the Swathantra Bharatha Vajrotsavalu programme, Chief Secretary Somesh Kumar IAS today visited Sishu Vihar in the city and distributed fruits and sweets to the children.
As per the directions of the Honourable Chief Minister Sri K Chandrashekar Rao the government is organising the Swathantra Bharatha Vajrotsavalu from the 8th of this month. Several activities have been taken up during the fortnight long celebrations. As part of the Swathantra Bharatha Vajrotsavalu programme, Chief Secretary Somesh Kumar IAS today visited Sishu Vihar…