Month: August 2022

*అర్బన్ ఫారెస్ట్ పార్కులు, హరిత వనాల్లో చిక్కటి పచ్చదనం పరుచుకోవాలి* *ఆగస్టు నెలాఖరు కల్లా మొక్కలు నాటే లక్ష్యం పూర్తి చేయాలి* — జిల్లాల అటవీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి. అర్బన్ ఫారెస్ట్ పార్కులు, హరితవనాల్లో ఖాళీ ప్రదేశాలు లేకుండా వందశాతం (సాచురేషన్ బేసిస్ లో) మొక్కలు నాటి, చిక్కటి పచ్చదనం పెంచాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి…

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి ఖాళీ స్థలాలలో నీరు నిలువ లేకుండా చర్యలు తీసుకోవాలి ఇండ్లు పరిసర ప్రాంతలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలి- పేరుకుపోయిన చెత్తను తొలగించాలి జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ 000000      డెంగ్యూ, మలేరియా సీజనల్ వ్యాదులు వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అధికారులను ఆదేశించారు.      సోమవారం కలెక్టర్ ఆడిటోరియంలో సీజనల్ వ్యాదుల నియంత్రణ, చేపట్టవలసిన…

ప్రచురణార్థం ఖమ్మం, ఆగస్టు 1: ప్రజావాణి ద్వారా వచ్చే దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి, త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి, సంబంధిత అధికారులకు పరిష్కారానికి ఆదేశాలిస్తూ, దరఖాస్తులను ఫార్వార్డ్ చేశారు. మధిర మండలం ఇల్లూరు గ్రామస్థులు దరఖాస్తు ద్వారా, మంజూరు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తిస్థాయిలో నిర్మాణాలు చేసి, అర్హుల ఎంపిక చేసి, అప్పగించాలని…

ప్రచురణార్థం ఖమ్మం, ఆగస్టు 1: స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాంస్కృతిక కార్యక్రమాల కొరకు బృందాలను సిద్ధం చేయాలన్నారు. నిర్వహణకు కమిటీ ఏర్పాటుచేసి, ఆగస్టు 10 కల్లా జాబితా సమర్పించాలన్నారు. అధికారులకు ఉత్తమ సేవాపురస్కారాల విషయంలో ఉత్తమ సేవలు, పారామిటర్స్ లో సాధించిన ప్రగతిని ప్రామాణికంగా…

ప్రచురణార్థం ఖమ్మం, ఆగస్టు 1: ఎన్నికల ప్రక్రియలో ఓటరు జాబితా ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో ఫోటో ఓటర్ల జాబితాల సారాంశ సవరణలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఎలక్టోరల్ జాబితా సవరణలు చేపడుతున్నట్లు, వచ్చే సాధారణ ఎన్నికల ముందు జరిగే చివరి జాబితా సవరణ ఇదేనని తెలిపారు. భారత…

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి …. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం మహబూబాబాద్, ఆగస్ట్ -01: ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ప్రగతి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి ప్రజల వద్ద నుంచి అర్జిలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు అర్జీలను అందజేస్తూ దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణిలో…

రాష్ట్ర మంత్రి శ్రీ కేటిఆర్ ఆదేశాలతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ గురుకులాలు,వసతి గృహాల తనిఖీ – రెండు రోజుల పాటు తనిఖీ లు చేపట్టనున్న ప్రత్యేక అధికారులు – చేపట్టాల్సిన తనిఖీల పై దిశా నిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ – మంగళవారం సాయంత్రంలోగా జిల్లా కలెక్టర్ కు తనిఖీ నివేదిక ———————— రాష్ట్ర మంత్రి శ్రీ కే తారక రామారావు మార్గదర్శనం , ఆదేశాలు జిల్లా కలెక్టర్ సూచన మేరకు సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోనీ…

నెలాఖరులోగా పెండింగ్ అర్జీలను పరిష్కరించాలి : జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఈ నెలాఖరులోగా సర్వే పెండింగ్ అర్జీలను పరిష్కరించాలనీ జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ సర్వే, ల్యాండ్ రికార్డ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం భూ సేకరణ ప్రగతి, రైతుల నుంచి వచ్చిన అర్జీల పరిష్కార ప్రగతి పై తన ఛాంబర్ లి జిల్లా అదనపు కలెక్టర్ సర్వే అండ్ రికార్డు అధికారులతో సమీక్షించారు. రైతుల దరఖాస్తులను ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్…

పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహం అందించాలి : జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్ ———————— – జిల్లాలో ఉపాధి కల్పన కోసం పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి అన్ని విధాలుగా ప్రభుత్వపరంగా ప్రోత్సహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని తన చాంబర్లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా అదనపు కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ టీఎస్…

  క్షేత్ర స్థాయిలో డ్రైడే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ————– వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డ్రైడే కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుండి జిల్లా అదనపు కలెక్టర్…