ప్రచురణార్ధం మహబూబాబాద్,04: విద్యార్థుల కు నాణ్యమైన విద్య తో పాటు మెరుగైన వసతులు కల్పించాలని ఈశాన్య ప్రాంత అభివృద్ధి , సహాకార మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి వర్యులు బి.ఎల్ వర్మ అన్నారు. మహబూబాబాద్ మండలం రెడ్యాల ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆదివారం సాయంత్రం మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ తరగతుల విద్యార్దులతో విద్యాబోధన పట్ల అడిగి తెలుసుకున్నారు. ఆంగ్ల మాధ్యమం పై విద్యార్థులకు పట్టు ఉండాలని కష్టపడి చదివి మంచి విద్యతో పాటు…
విద్యార్థుల కు నాణ్యమైన విద్య తో పాటు మెరుగైన వసతులు కల్పించాలి:: ఈశాన్య ప్రాంత అభివృద్ధి , సహాకార మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి వర్యులు బి.ఎల్ వర్మ .
