ప్రచురణార్థం: మహబూబాబాద్, సెప్టెంబర్ 05: దేశ భవిష్యత్తును నిర్ణయించే పౌరులను తయారు చేసే వారే ఉపాద్యాయులని గౌరవమైన ఉన్నతమైన స్థానం కేవలం ఉపాద్యాయులకే ఉంటుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఐఎంఏ హాలులో జరిగిన గురు పూజోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఉత్తమ ఉపాద్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గురుతరమైన భాద్యతతో సమాజాన్ని ముందుకు…
దేశ భవిష్యత్తును నిర్ణయించే పౌరులను తయారు చేసే వారే ఉపాద్యాయులు:: రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్
