Day: September 13, 2022

ప్రైవేటు ఆసుపత్రులు  ప్రభుత్వ ఆదేశాల మేరకు  రిజిష్టర్ అయి ఉండాలి   జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ .

ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వ ఆదేశాల మేరకు రిజిష్టర్ అయి ఉండాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ . 0 0 0 0      జిల్లాలో స్థాపించిన మరియు స్థాపించనున్న ప్రైవేటు ఆసుపత్రులు,భవనాలు ప్రభుత్వ నిబంధనల మేరకు తప్పక రిజిస్ట్రేషన్ పొందాలని జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ అన్నారు .      మంగళవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ప్రైవేటు ఆసుపత్రుల నిర్వహకులు, డాక్టర్లతో స్థాపించిన మరియు స్థాపించుటకు ఏర్పాట్లు చేస్తున్న భవనాల అనుమతులపై…

సీజనల్ వ్యాదులు ప్రబల కుండా పగడ్బందీ  చర్యలు తీసుకోవాలి  జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

  సీజనల్ వ్యాదులు ప్రబల కుండా పగడ్బందీ చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ 0 0 0 0      వాతావరణంలో మార్పుల వలన సీజనల్ వ్యాదులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున అధికారులు వ్యాధులు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, మున్సిపల్ కమిషనర్లు మరియు గ్రామపంచాయితి అధికారులతో సీజనల్ వ్యాదులు ప్రబలకుండా చేపట్టే…

సీజనల్ వ్యాదులు ప్రబల కుండా పగడ్బందీ చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ 0 0 0 0      వాతావరణంలో మార్పుల వలన సీజనల్ వ్యాదులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున అధికారులు వ్యాధులు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, మున్సిపల్ కమిషనర్లు మరియు గ్రామపంచాయితి అధికారులతో సీజనల్ వ్యాదులు ప్రబలకుండా చేపట్టే చర్యలపై…

@తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా ఈ నెల 17 న మహబూబ్ నగర్ పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగుర వేయనున్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ @ ఆ రోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు,స్థానిక సంస్థలు,గ్రామ పంచాయతీలలో కూడా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం-జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాస్వామ్య ప్రభుత్వం కిందికి రావడం గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం…

సెప్టెంబర్ 16వ తేది నుండి 18 వరకు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ప్రణాళికలు చేయాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అధికారులను ఆదేశించారు

సెప్టెంబర్ 16వ తేది నుండి 18 వరకు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ప్రణాళికలు చేయాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అధికారులను ఆదేశించారు.  మంగళవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ హాల్లో జిలా ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్, జిల్లా అధికారులతో సమైక్యత వజ్రోత్సవాల నిర్వహణ పై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా  16వ తేదీన జిల్లాలోని రెండు…

ప్రచురణార్థం ఖమ్మం, సెప్టెంబర్ 13: అభివృద్ధి పనులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులు, 3వ రైల్వే లైన్ భూ నిర్వాసితులతో జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 3వ రైల్వే లైన్ ఏర్పాటు కొరకు 126 ఎకరాల మేర భూసేకరణ చేపట్టుతున్నట్లు తెలిపారు. పరిహారం నిర్ణయానికి భూమి కోల్పోతున్న రైతులతో సంప్రదింపులు జరిపి…

పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద పునరావాస కేంద్రాలలో పెండింగ్ లో ఉన్న అవార్డుల ను వచ్చే మంగళవారం నాటికి పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన వివిధ ప్రాజెక్టుల కింద భూసేకరణ పై ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద పునరావాస కేంద్రాలకు సంబంధించి రెండు అవార్డు స్టేజిలో ఉన్నాయని అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా,…

అప్రెంటిస్ షిప్ మేళా 2022 గోడ ప్రతుల ఆవిష్కరణ

*పత్రికా ప్రచురణార్థం* *అప్రెంటిస్ షిప్ మేళా 2022 గోడ ప్రతుల ఆవిష్కరణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, రీజినల్ డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఇంట్రెప్రేన్యూయార్షిప్ -తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీన నిర్వహిస్తున్న అప్రెంటిస్ షిప్ మేళా- 2022 కు సంబంధించిన గోడ ప్రతులను ఈరోజు ప్రభుత్వ వృత్తివిద్య జూనియర్ కళాశాల హనుమకొండ నందు జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి ఏ. గోపాల్ గారు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు…

హోటల్స్, చికెన్ సెంటర్స్ పై ఆకస్మిక తనిఖీ

సమస్త పత్రిక విలేకరులకు తెలియజేయునది ఏమనగా, ఈరోజు  హనుమకొండ జిల్లాలోని నాయిమ్ నగర్, KUC క్రాస్, భీమారం మరియు హాసన్ పర్తి ప్రాంతాల లోని హోటల్స్, చికెన్ సెంటర్స్ పై ఆకస్మిక తనిఖీ చేసి, అక్రమంగా వాడుతున్న (75) సబ్సిడీ సిలిండర్లను సీజ్ చేసి,’ 6 ఏ’ కేసులు నమోదు చేసినాము. ఇట్టి తనిఖీలు శ్రీమతి పి. వసంత లక్ష్మి, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి, హనుమకొండ గారి ఆధ్వర్యంలో డిప్యూటీ తహాసీల్దార్లు జే. రమేష్, యం.…

పౌర హక్కులపై ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయి అవగాహన ఉండాలని, ఆ దిశగా సంబంధిత అధికారులు, జిల్లా స్థాయి విజిలెన్స్‌ & మానిటరింగ్‌ కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలోని కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌, డి.సి.పి. అఖిల్‌ మహాజన్‌, టైనీ కలెక్టర్‌ పి.గౌతమితో కలిసి ఎస్‌.సి., ఎస్‌.టి., అట్రాసిటీపై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమావేశంలో జిల్లా…