నారాయణపేట జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం ర్యాలీ… తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రం లో సమావేశం లో నారాయణపేట శాశన సభ్యులు యస్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశం లోనే తెలంగాణ రాష్టం 15 రోజుల పాటు భారత స్వతంత్ర వజ్రోత్సవాలను జరుపుకోవడం జరిగిందని ఇప్పుడు తెలంగాణ రాష్టం విమోజన దినాన్ని తెలంగాణ జాతీయ సమైఖ్యత దినోత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించుకోవాలని రాష్ట ప్రభుత్వం ఆదేశానుసారంగా నిర్వహిన్చుకోవడంజరుగుతోన్దన్నారు. భారత దేశానికి 1947 …
నారాయణపేట జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం ర్యాలీ… శాసనసభ్యులు యస్ రాజేందర్ రెడ్డి
