*ప్రెస్ రిలీజ్* *సెప్టెంబర్ 22* *హనుమకొండ:* *సద్దుల బతుకమ్మ, దసరా పండుగను ఘనంగా నిర్వహించాలి* *ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్* గురువారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడానికి అన్నీ చర్యలు. గత రెండు సంవత్సరాలుగా కరోనా వైరస్ కారణంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించలేకపోయామన్నారు. ఈ సారి భద్రకాళి దేవి నవరాత్రి ఉత్సవాలకు ఎక్కువ సంఖ్యలో భక్తులు…
సద్దుల బతుకమ్మ, దసరా పండుగను ఘనంగా నిర్వహించాలి* *ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
