Day: September 30, 2022

ఉప సర్పంచ్ ఆర్కుటి సంతోష్ పై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం – అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ

ప్రచురణార్థం ఉప సర్పంచ్ ఆర్కుటి సంతోష్ పై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం – అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ పెద్దకల్వల, పెద్దపల్లి మండలం, సెప్టెంబర్ -30: పెద్దపల్లి మండలంలోని పెద్దకల్వల గ్రామ ఉపసర్పంచ్ ఆర్కుటి సంతోష్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ తెలిపారు. పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి అదనపు బాధ్యతలు ఉన్న నేపథ్యంలో శుక్రవారం పెద్దకల్వల గ్రామపంచాయితీ లో నిర్వహించిన అవిశ్వాస తీర్మాన కార్యక్రమానికి అదనపు కలెక్టర్ హాజరయ్యారు. సెప్టెంబర్ 7న…

హమాలీలకు  దసరా బోనస్ అందించిన అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ

ప్రచురణార్థం హమాలీలకు దసరా బోనస్ అందించిన అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ 80 మంది హమాలీలు, 3 మంది స్లీపర్ లకు తలా రూ.6,200/- బోనస్ పెద్దపల్లి, సెప్టెంబర్ – 30: జిల్లా పౌర సరఫరాల సంస్థ లో పనిచేస్తున్న హమాలీలకు జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ శుక్రవారం తన ఛాంబర్లో దసరా బోనస్ అందించారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ లోని మూడు మండల స్థాయి స్టాక్ పాయింట్లలో పనిచేసే 80 మంది హమాలీలకు, ముగ్గురు…

ధరణిలో పెండింగ్ ఉన్న ఫిర్యాదులను కోర్టు కేసులను జాప్యం లేకుండా త్వరగా పరిష్కరించాలి- జిల్లా కలెక్టర్- పి. ఉదయ్ కుమార్

పత్రికా ప్రకటన.          తేది 30.09.2022. నాగర్ కర్నూల్. ధరణిలో పెండింగ్ ఉన్న ఫిర్యాదులను కోర్టు కేసులను జాప్యం లేకుండా త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో జరిగిన రెవెన్యూ అధికారుల సమావేశంలో ధరణి లో పెండింగ్ ఉన్న దరఖాస్తులను కోర్టు కేసుల ను జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారులకు తాసిల్దారులకు జిల్లా కలెక్టర్ గారు వివరించడం జరిగింది.…

పోషక ఆహార విలువలు సమాజానికి అందించాలి -జిల్లా కలెక్టర్ – పి.ఉదయ్ కుమార్

పత్రిక ప్రకటన తేది: 30-9-2022 నాగర్ కర్నూల్ జిల్లా పోషక ఆహార విలువలు సమాజానికి అందించాలి -జిల్లా కలెక్టర్ – పి.ఉదయ్ కుమార్ శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా సాయి గార్డెన్ లో ఐసిడిఎస్ ద్వారా అధికారికంగా నిర్వహించిన పోషక మాసం వేడుకల్లో సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ పి.ఉదయ్ కుమార్ మాట్లాడుతూ పోషక ఆహార విలువలకు సంబంధించిన సమాచారాన్ని ఈ కార్యక్రమం ద్వార ఈ సమాజానికి అందించాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు.…

DPRO ADB- సామ్ -మామ్ పిల్లలను గుర్తించి అవసరమైన పౌష్టికాహారం, వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

సామ్ -మామ్ పిల్లలను గుర్తించి అవసరమైన పౌష్టికాహారం అందించడంతో పాటు వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో సామ్- మామ్ పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం పై ఐసిడిఎస్, వైద్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో సెప్టెంబర్ మాసాంతానికి 216 మంది సామ్ పిల్లలు, 942 మంది మామ్ పిల్లలు ఉన్నారని తెలిపారు. సామ్ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వారిలో…

చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న ఎస్.సి.మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి షీక్యాబ్స్ వాహనాలను అందజేయడం జరిగిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం సరూర్ నగర్ విక్టోరియా మెమోరియల్ హోమ్ లో జిల్లా ఎస్.సి.కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షీక్యాబ్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ తో కలిసి జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ…

DPRO ADB- రైతులు పండించిన పత్తి పంటను కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేపట్టాలి -జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

రైతులు పండించిన పత్తి పంటను కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో వానాకాలం సీజన్లో పత్తి కొనుగోలు పై సంబంధిత అధికారులు, ట్రేడర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, 2022-23 వానాకాలం సీజన్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్న దృష్ట్యా మార్కెట్ యార్డుల్లో ఏర్పాట్లు సకాలంలో పూర్తిచేయాలని అన్నారు. ఈ సీజన్ లో పత్తి పంటను సిసిఐ ద్వారా కొనుగోలు…

ప్రసూతి మరణాలు పూర్తిగా తగ్గించడంపై దృష్టి సారించాలి గర్భిణీస్త్రీ లకు ఏ చిన్న జ్వర లక్షణాలు వచ్చినా నిర్లక్ష్యం చేయవద్దు హైరిస్క్ కేసుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండి మెరుగైన ట్రీట్ మెంట్ అందించాలి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి —————————————– ప్రసూతి మరణాలు పూర్తిగా తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, ఏ చిన్న సమస్య, జ్వర లక్షణాలు వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా ట్రీట్ మెంట్ అందించాలని జిల్లా…

వెంకటపూర్-రగుడు బై పాస్ నిర్మాణ పనులను అక్టోబర్ రెండో వారంలోగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి —————————— వెంకటపూర్-రగుడు బై పాస్ నిర్మాణ పనులను అక్టోబర్ రెండో వారంలోగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రహదారులు, భవనాల శాఖ ఇంజనీర్ లను ఆదేశించారు. శుక్రవారం IDOC లోని మినీ మీటింగ్ హల్ లో జిల్లా కలెక్టర్ జిల్లాలో రహదారులు, భవనాల శాఖ పనుల ప్రగతి పై…