Month: October 2022

Smt. Vani Prasad, IAS, Principal Secretary to Govt. Government of Telangana and Director General EPTRI and Sri Navin Mittal, IAS, Commissioner of Technical Education, Govt. of Telangana. Entered into Memorandum of Understanding on 31.10.2022 for a joint collaborative program of Education, Research, Training, Student & Faculty capacity building in the field of Environment and allied subjects…

ప్రజా వినతులకు ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించవలసినదిగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు

Press note                                           అక్టోబర్ 31,2022 ప్రజా వినతులకు ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించవలసినదిగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ajc సంధ్యా రాణి తో కలిసి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు.…

భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్‌ వారిని ఎదిరించి పోరాడిన ఉక్కుమనిషి, దేశ ప్రజలంతా ఒక్కటేనని, మనం భారతీయులమనే భావన తీసుకువచ్చి ఏకతాటిపై నిలిపిన మహామనిషి సర్టార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ సమైఖ్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు న్‌ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌తో కలిసి పాల్గొని వల్లభాయ్‌ పటేల్‌…

ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఆయా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలో గల కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌తో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. జిల్లాలోని నస్పూర్‌ మండలం అరుణక్కనగర్‌ కాలనీ వాసులు తాము దాదాపు 25 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో ఎలాంటి సౌకర్యాలు…

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకుని సోమవారం జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, జిల్లా అధికారులతో కలిసి దేశ ఐక్యతపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశపు ఉక్కు మనిషిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుగాంచారని, ఆయన పుట్టినరోజు జాతీయ ఐక్యత దినోత్సవంగా జరుపుకోవడము జరుగుతుందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత తొలి ఉప ప్రధాని, తొలి హోం మంత్రిగా దేశాన్ని ఐక్యంగా తీర్చిదిద్ది మనలో సమైక్య…

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం  లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గారుఅధికారులు, సిబ్బంది చే జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు.

పత్రిక ప్రకటన తేది.31.10.2022. సోమవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జాతీయ సమైక్యత దినోత్సవం ను నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులు, సిబ్బంది చే జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భారతదేశపు ఉక్కు మనిషిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుగాంచారని,ఆయన పుట్టినరోజు జాతీయ ఐక్యత దినోత్సవం జరుపుకోవడము…

ప్రజావాణిలో సమర్పించిన దరఖాస్తులను అధికారులు పరిష్కారించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ మందిరంలో నిర్వహించిన “గ్రీవెన్స్ డే”లో అర్జీదారులను నుండి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా, కొనిజర్ల మండలం లాలాపురంకు చెందిన కె. భద్రయ్య తాను ఉపాధిహామీ పథకం క్రింద పనిచేసేవాడినని, లాలాపురం గ్రామ పంచాయతీని వైరా మునిసిపాలిటీ లో విలీనం చేయడంతో తనను పనినుండి తీసేసారని, తాను వికలాంగుడినని, తనకు ఉపాధికల్పించమని దరఖాస్తు చేయగా, పరిశీలించి…

ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించే బాధ్యత మండలాల ప్రత్యేక అధికారులదే – జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్

ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించే బాధ్యత మండలాల ప్రత్యేక అధికారులదే – జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్   ప్రతి సోమవారం ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించేలా మండలాల ప్రత్యేక అధికారులు ప్రత్యేక చొరవ చూపి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ పి.ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజల నుంచి జిల్లా అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) మెతిలాల్ తో కలిసి ప్రజా వినతులు, ఫిర్యాదులను కలెక్టర్‌ స్వీకరించారు. ఈ…

బాధితులకు సరైన న్యాయం జరిగి  దోషులకు శిక్ష పడేవిధంగా పోలీస్ అధికారులు, న్యాయ విభాగం సమన్వయంతో పనిచేయాలని ప్రిన్సిపల్ జిల్లా మరియు షెషన్స్ కోర్టు న్యాయమూర్తి డి. రాజేష్ బాబు సూచించారు.

బాధితులకు సరైన న్యాయం జరిగి  దోషులకు శిక్ష పడేవిధంగా పోలీస్ అధికారులు, న్యాయ విభాగం సమన్వయంతో పనిచేయాలని ప్రిన్సిపల్ జిల్లా మరియు షెషన్స్ కోర్టు న్యాయమూర్తి డి. రాజేష్ బాబు సూచించారు.  నవంబర్ 12వ తేదీన జిల్లాలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్  ను విజయవంతం చేసేందుకు  సోమవారం ఉదయం రెవెన్యూ, పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో కోర్టు హాల్లొ సమన్వయ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్బంగా జస్టిస్ డి. రాజేష్ మాట్లాడుతూ 2018 కన్నా ముందు…

నారాయణపేట ఇసుక నారాయణపేట ప్రజలే వినియోగించుకోవాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

నారాయణపేట ఇసుక నారాయణపేట ప్రజలే వినియోగించుకోవాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ హాల్ లో స్యాండ్ కమిటీ సమావేశం జరిగింది.  అక్రమ ఇసుక తాలింపు అరికట్టి నారాయణపేట ఇసుక నారాయణపేట ప్రజలే వినియోగించుకొనేటట్లు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులకు ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా ను అరికట్టాల్సిన చర్యల పై కమిటీ సభ్యులతో చర్చించరు.  జిల్లా లో ప్రస్తుత నడుస్తున్న…