పనులను వేగవంతంగా పూర్తి చేయాలి రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు 00000 కరీంనగర్ పట్టణంలోని కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బి అధికారులతో కలసి కలెక్టరేట్ నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించినారు. అనంతరం తీగల వంతెన అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా…
పనులను వేగవంతంగా పూర్తి చేయాలి రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు
