తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన 15 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో బోధన సిబ్బందిగా పనిచేయాలన్న ఆసక్తి, అర్హత గల వారు ఈనెల 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిభాఫూలే బీసీ గురుకులాల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య బట్టు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన 15 గురుకుల డిగ్రీ కాలేజీల్లో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, స్టాటిస్టిక్స్, జియాలజీ, బోటనీ,…
Day: October 7, 2022
అక్టోబర్ 16న నారాయణపేట జిల్లాలో నిర్వహించనున్న గ్రూప్-1 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అధికారులను ఆదేశించారు

అక్టోబర్ 16న నారాయణపేట జిల్లాలో నిర్వహించనున్న గ్రూప్-1 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పరీక్షల నిర్వహణ పై జిలా ఎస్పీ ఎన్. వర్నకటేశ్వర్లు, అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ వివరిస్తూ దాదాపు పది సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్న గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పకడ్బందీగా నిర్వహించాలని అదేధించారు. జిల్లాలో 2184 మంది విద్యార్థులు గ్రూప్-1 పరీక్షలు రాయనున్నారని ఇందుకోసం…
క్షేత్రస్థాయిలో పోడు భూముల సర్వే పకడ్బందీగా నిర్వహించి మొబైల్ యాప్ ద్వార అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ పంచాయతీ సెక్రెటరీలు, బీట్ ఆఫీసర్లను ఆదేశించారు

క్షేత్రస్థాయిలో పోడు భూముల సర్వే పకడ్బందీగా నిర్వహించి మొబైల్ యాప్ ద్వార అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ పంచాయతీ సెక్రెటరీలు, బీట్ ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం అచ్ఛంపేటలోని అటవీ శాఖ కార్యాలయం చౌసిన్హా హాల్లో పోడు భూముల సర్వే పై ఇచ్చిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బీట్ ఆఫీసర్లు, పంచాయతి సెక్రెటరీలు ఒక కమిటిగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పర్యటించి గిరిజనులు చేసుకుంటున్న పోడు భూముల…
అక్టోబర్ 14 న రాష్ట్ర మున్సిపల్ మరియు ఐ.టి.శాఖ మంత్రి కల్వకుట్ల తారకరామా రావు నారాయణపేట జిల్లాకు విచేస్తున్న సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ డి హరిచందన అధికారులను ఆదేశించారు

అక్టోబర్ 14 న రాష్ట్ర మున్సిపల్ మరియు ఐ.టి.శాఖ మంత్రి కల్వకుట్ల తారకరామా రావు నారాయణపేట జిల్లాకు విచేస్తున్న సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ డి హరిచందన అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక శాసన సబ్యులు ఎస్. రాజేందర్ రెడ్డి తో కలిసి శింగారం చౌరస్తాలో నిర్మించనున్న నూతన కలెక్టరేట్, యస్పి కార్యాలయ స్థలాలను పరిశీలించారు. దాదాపు 53 ఎకరాలలో కలెక్టరేట్, యస్పి భవనాల నిర్మాణనికి శంకుస్థాపనకు కల్వకుట్ల ఈ నెల 14 విచ్చేసి …
MNCL : టి.ఎస్.పి.ఎస్.సి. గ్రూప్-1 పరీక్ష నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి : జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత మొట్టమొదటి సారిగా జరుగుతున్న టి. ఎస్.పి. ఎస్.సి. గ్రూప్-1 పరీక్ష నిర్వహణ సంబంధిత శాఖల సమన్వయంతో పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన జరుగనున్న పరీక్ష నిర్వహణ కొరకు జిల్లాలో…