ఉపాద్యాయులు భోదన వ్యూహాలను మార్చుకోవాలి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి వాకటి కరుణ 0 0 0 0 జిల్లాలలో విద్యార్థులకు మరింత చేరువయ్యేలా ఉపాధ్యాయులు బోదన వ్యూహలను మార్చుకోవాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి వాకటి కరుణ అన్నారు. తొలిమెట్టు, మన ఊరు మనబడి అంశాలపై విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి వాకటి కరుణ, కమీషనర్ శ్రీదేవసేనా 33 జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మొదటి సెషన్ లో…
ఉపాద్యాయులు భోదన వ్యూహాలను మార్చుకోవాలి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి వాకటి కరుణ
