Day: October 17, 2022

పిల్లల సంరక్షణ, ఎదుగుదల బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని భీమా గార్డెన్స్‌లో జిల్లా పరిషత్‌, పంచాయతీరాజ్‌, వైద్య-ఆరోగ్యశాఖ, సంక్షేమశాఖల సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని పిల్లలలో పోషకాహార లోపం లేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పిల్లల సంరక్షణపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం పిల్లల్లో ఎదుగుదల, ఆర్యోగ స్థితి,…

ప్రజలు ప్రజావాణి కార్యక్రమంలో అందించిన దరఖాస్తులపై సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో ప్రత్యేకంగా పర్యవేక్షించి పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ ఛాంబర్ లో దరఖాస్తుదారుల నుండి అర్జీలను స్వీకరించారు. కెరమెరి మండలం దేవుడుపల్లి గ్రామస్తులు తమ గ్రామాన్ని కొమురం భీమ్ ప్రాజెక్టులో ముంపు గ్రామంగా గుర్తించి నష్టపరిహారం చెల్లించడం జరిగిందని, కానీ ఇంతవరకు పునరావాసం కల్పించలేదని, ఈ విషయంపై…

The Chairman of TOMCOM Sri Ch.Malla Reddy Garu, Hon’ble Minister for Labour & Employment, Factories & Skill Development, Government of Telangana presided the Board Meeting attended by Smt.I.Rani Kumudini, IAS, Special Chief Secretary to Government, LET&F Department, Sri Ahmed Nadeem, IAS, Managing Director & Commissioner, Labour, Employment & Training, Sri Dasari Balaiah, Regional Passport Officer,…

Government of Telangana, UNICEF and TISS Hyderabad have joined hands to work on adolescents’ issues. In a workshop organized by TISS and UNICEF on 17 October 2022, participants from key line departments and CSOs deliberated upon the issues impacting adolescents and possible solutions for a cohesive programmatic response. The workshop was presided over by Chief…

ప్రభుత్వ రంగ సేవలను ప్రజలకు మరింత సులువుగా అందించాలి:: పార్లమెంట్ సభ్యులు మాలోత్ కవిత

ప్రచురణార్థం అక్టోబర్ 17 మహబూబాబాద్/ సీరోలు ప్రభుత్వ రంగ సేవలను ప్రజలకు మరింత సులువుగా అందించేందుకు పరిపాలనా సౌలభ్యం కొరకు నూతనంగా ఏర్పాటుచేసిన మండలాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పడిన సీరోలు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన తహసిల్దార్ కార్యాలయాన్ని సోమవారం మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు మాలోత్ కవిత, డోర్నకల్ శాసనసభ్యులు రెడ్యానాయక్, జిల్లా కలెక్టర్ కె.శశాంక ప్రారంభించి నూతన తహసిల్దార్ కార్యాలయంలో పూర్తి అదనపు బాధ్యతలతో నియమించబడిన తహసిల్దార్ కె. విజయ్ కుమార్…

DPRO ADB-ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా ప్రజలనుండి ఆమె అర్జీలను స్వీకరించారు. భూ సంబంధిత, విద్యా, వైద్యం, ఉపాధి, ఫించన్లు, తదితర సమస్యలపై ప్రజలు దరఖాస్తులను సమర్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు. శాఖల వారిగా వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి…

ప్రజావాణి  పెండింగ్ పిటిషన్లపై సత్వర పరిష్కార చర్యలు తీసుకోవాలి:: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రచురణార్ధం: అక్టోబర్ 17 మహబూబాబాద్. ప్రజావాణి పెండింగ్ పిటిషన్లపై సత్వర పరిష్కార చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణిలో జిల్లా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల పిటిషన్లను స్వీకరించి తగుచర్యకై సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు వివిధ శాఖాదికారుల వద్ద పెండింగ్ లో ఉన్న పిటిషన్లపై సత్వర పరిష్కార చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణిలో ( 83…

పత్తి కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలి – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

పత్రిక ప్రకటన తేది: 17-10-2022 నాగర్ కర్నూల్ జిల్లాపత్తి పంటకు ప్రైవేట్ మార్కెట్ లో మద్దతు ధర లభించకుంటే మద్దతు ధర చెల్లించి నాణ్యత ప్రమాణాల మేరకు పత్తి కొనుగోలుకు సిసిఐ అధికారులు సిద్ధంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పత్తి కొనుగోళ్ల పై అదనపు కలెక్టర్ మోతిలాల్ తో కలిసి సి.సి.ఐ.,మార్కెటింగ్, అగ్నిమాపక,వ్యవసాయశాఖ, అధికారులు,జిన్నింగ్ మిల్లుల యజమానులతో సమావేశం నిర్వహించి కలెక్టర్ సమీక్షించారు.…

పంచాయతీ అవార్డులకు పోటీ పడాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి —————————– దేశవ్యాప్తంగా పంచాయతీలకు ఏటా ఇచ్చే అవార్డులకు జిల్లాలోని పంచాయతీలు పోటీ పడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం ముగిసిన అనంతరం జాతీయ పంచాయతీ అవార్డు కార్యాచరణపై జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 255 పంచాయతీలు ఈ పోటీలో పాల్గొనాలని కోరారు. 9 కేటగిరిలో అవార్డుల ఎంపిక ఉంటుందని వెల్లడించారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో…

సోమవారం నాడు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో LF – మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, బోదకాలు వ్యాధి నివారణలో భాగంగా ఈనెల 20, 21, 22 తేదీలలో ఇంటింటికి తిరిగి డిఇసి మాత్రలు వేస్తారని, 2 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ మాత్రలు వేసుకోవాలని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు మాత్రలు వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిటీలో వున్న సంబంధిత శాఖలు సమన్వయంతో డిఇసి…