Day: October 17, 2022

ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా తమ సమస్యలు తెలపడానికి వచ్చిన వారి దగ్గర నుంచి జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియతో కలిసి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణికి వివిధ మండలాల నుండి వచ్చిన దరఖాస్తుదారులు సమర్పించిన ఫిర్యదులను స్వీకరించి సమస్యలను విన్నారు. సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజావాణిలో వచ్చే…

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి – కలెక్టర్‌ పి.ఉదయ్ కుమార్

పత్రిక ప్రకటన తేది: 17-10-2022 నాగర్ కర్నూల్ జిల్లా. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ పి.ఉదయ్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 42 ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు. ఫిర్యాదును స్వీకరించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ మోతిలాల్, డిఆర్డిఏ పిడి నర్సింగరావు, సిపిఓ భూపాల్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ————— జిల్లా పౌర సంబంధాల…

41వ,రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో గెలుపొందిన విజేతలను అభినందించిన, అదనపు కలెక్టర్ సంధ్యా రాణీ

press release హనుమకొండ, అక్టోబర్ 17 సోమవారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యా రాణీ మాట్లాడుతూ గత నెల 28 నుండి 30 వరకు మహబూబాద్ జిల్లా, తొర్రూర్ లో జరిగిన ఈ రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో హనుమకొండ జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాల నుండి విద్యార్థిని, విద్యార్థులు, పాల్గొని ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో మూడవ స్థానంలో విజేతలుగా నిలిచి ఓవరాల్ చాంపియన్ షిప్…

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ అమోయ్ కుమార్*  *నిబంధనల అమలుపై నిశిత పరిశీలన*  *67.07 శాతం మంది అభ్యర్థులు హాజరు* తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీ ఎస్ పీ ఎస్ సీ) ద్వారా ఆదివారం జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ వనస్థలిపురం లయోలా మోడల్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రమును కలెక్టర్ అమోయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్  తిరుపతి రావు మాదాపూర్, నార్సింగ్, మొయినాబాద్…

పత్రికా ప్రకటన 16.10. 2022 . వనపర్తి. ఆదివారం వనపర్తి పట్టణంలో జరిగిన గ్రూపు వన్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు. ఆదివారం ఉదయం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, స్కాలర్స్ కళాశాల, త్రివేణి కళాశాలలో ఉన్న పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 4,343 మందికి గాను 3,698 మంది పరీక్షకు హాజరై 85.15% హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు రాష్ట్ర పబ్లిక్…

పత్రికా ప్రకటన 16.10. 2022 . వనపర్తి. ఆదివారం వనపర్తి పట్టణంలో జరిగిన గ్రూపు వన్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు. ఆదివారం ఉదయం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, స్కాలర్స్ కళాశాల, త్రివేణి కళాశాలలో ఉన్న పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 4,343 మందికి గాను 3,698 మంది పరీక్షకు హాజరై 85.15% హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు రాష్ట్ర పబ్లిక్…

తెలంగాణా రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆదివారం  నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్వహించిన  గ్రూప్-1 పరీక్షలు సజావుగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

పత్రిక ప్రకటన తేది: 16-10-2022 నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణా రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలు సజావుగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ప్రకటించారు. ఆదివారం ఉదయమే కలెక్టర్ నాగర్ కర్నూల్ పట్టణంలోని గీతాంజలి హైస్కూల్, కొల్లాపూర్ లో సేంట్ మేరీ హైస్కూల్, జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం నాగర్ కర్నూల్ పట్టణములో ని జిల్లా పరిషత్…

పత్రిక ప్రకటన తేది: 16-10-2022 నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణా రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలు సజావుగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ప్రకటించారు. ఆదివారం ఉదయమే కలెక్టర్ నాగర్ కర్నూల్ పట్టణంలోని గీతాంజలి హైస్కూల్, కొల్లాపూర్ లో సేంట్ మేరీ హైస్కూల్, జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం నాగర్ కర్నూల్ పట్టణములో ని జిల్లా పరిషత్…