పత్రిక ప్రకటన తేదీ : 28–10–2022 వయోవృద్దులకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి, వయోవృద్ధుల కోసం ప్రత్యేక హక్కులు, చట్టాలను ప్రభుత్వం కల్పించింది, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, తల్లిదండ్రులు, వయోవృద్ధులను భారంగా భావించకుండా వారికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని వారి వల్లే ప్రస్తుతం అందరూ ఉన్నతస్థితిలో ఉంటూ మంచి జీవితాన్ని కొనసాగిస్తున్నామని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్,అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా మహిళా, శిశు వయా వృద్ధుల…
Day: October 28, 2022
పిల్లలలో పఠన అలవాట్లు పెంపొందించేల గ్రంథాలయాల ఏర్పాట్లు :- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పిల్లలలో పఠన అలవాట్లు పెంపొందించేల గ్రంథాలయాల ఏర్పాట్లు :- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అంకురం ప్రాజెక్ట్లో భాగంగా, పాఠశాల విద్యా శాఖ నారాయణపేట, NGOలు జాయ్ ఆఫ్ రీడింగ్ మరియు అలోకిత్లతో కలిసి నారాయణపేట జిల్లాలోని 20 ప్రాథమిక పాఠశాలల్లో లైబ్రరీలను ఏర్పాటు చేయడం జరిగిందని పిల్లల్లో పఠన అలవాట్లు పెంపొందించేందుకు గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పాఠ్యపుస్తకల…
సంగంబండ భూనిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

సంగంబండ భూనిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కలెక్టర్ తన ఛాంబర్ లో భూ నిర్వాసితుల పునరావాసం ఇప్పటి వరకు చేపట్టిన చర్యల పై సమీక్షించారు. అధికరులతో కలిసి సంగంబండ భునిర్వాసితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జాబితాలో పేర్లు లేకుండా మిలిగిపోయిన వారు ఎవరైనా ఉంటే సేకరించాలని అధికారులకు ఆదేశించారు. ఆయా శాఖల ద్వారా చేపట్ట వలసిన మౌళిక సదుపాయల కల్పన పై…
శుక్రవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బేగంపేట డివిజన్ లో గల పికెట్ నాలా పై SNDP కార్యక్రమం క్రింద నిర్మించిన బ్రిడ్జిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న వరదముంపు సమస్య సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం (SNDP) తో శాశ్వతంగా పరిష్కారం అవుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బేగంపేట డివిజన్ లో గల పికెట్ నాలా పై SNDP కార్యక్రమం క్రింద 10 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. SNDP కార్యక్రమం…
MBNR – మన ఊరు- మనబడి కింద చేపట్టిన పనులను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ఆదేశించారు.
మన ఊరు- మనబడి కింద చేపట్టిన పనులను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ఆదేశించారు. శుక్రవారం ఆయన రెవెన్యూ సమావేశ మందిరంలో ఆయన విద్యాశాఖ, ఇంజనీరింగ్ అధికారులతో మన ఊరు. మనబడి పనులపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు ఇంకా గ్రౌండ్ కాని పనులను తక్షణమే గ్రౌండ్ చేయాలని, అలాగే పూర్తి చేయాల్సిన టెండర్ పనులను పూర్తి చేయాలని, పనులు వేగవంతం చేయాలని చెప్పారు. పనులు పూర్తయిన చోట వెంటనే పెయింటింగ్ వేయించాలని, బిల్లులకు ఎలాంటి ఇబ్బంది…
MBNR – ఇటీవల జడ్చర్ల బి ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల సంఘటనపై రెవెన్యూ, పోలీసు అధికారుల స్పందించిన తీరు పై అభినందించిన జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు
@ షెడ్యూల్డ్ కులాలు, తెగల వారిపై దాడులు, అత్యాచారాల ఘటనలపై తక్షణం స్పందిస్తున్న జిల్లా యంత్రాంగం @ ఇటీవల జడ్చర్ల బి ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల సంఘటనపై రెవెన్యూ, పోలీసు అధికారుల స్పందించిన తీరు పై అభినందించిన జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు షెడ్యూల్డ్ కులాలు ,తెగల వారిపై దాడులు, అత్యాచారలకు సంబంధించిన కేసుల విషయంలో త్వరితగతన స్పందించి సంబంధితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ,జిల్లా ఎస్ పి.ఆర్.వెంకటేశ్వర్లు తెలిపారు.…
2022-23 ఖరీఫ్ (వానకాలం) కు సంబంధించి రైతుల నుండి ప్యాడి (వడ్లు)కొనుగోలు చేయుటకు ప్రభుత్వ ఆదేశాలు* అదనపు కలెక్టర్ సంధ్య రాణీ

ప్రెస్ రిలీజ్ హనుమకొండ,అక్టోబర్ 28 *2022-23 ఖరీఫ్ (వానకాలం) కు సంబంధించి రైతుల నుండి ప్యాడి (వడ్లు)కొనుగోలు చేయుటకు ప్రభుత్వ ఆదేశాలు* అదనపు కలెక్టర్ సంధ్య రాణీ* శుక్రవారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వరి ధాన్యం కొనుగోలు ముందస్తు ఏర్పాట్ల కోసం సంబంధిత అధికారులతో సమీక్షించా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా అదనపు కలెక్టర్ సంధ్యా రాణీ మాట్లాడుతూ జిల్లా రైతుల నుండి (వడ్లు)వరి ధాన్యం కొనుగోలు చేయుటకు ఐకెపి, పిఎసిఎస్, ద్వారా…
పశువులలో ముద్దచర్మ వ్యాధి LSD పై పశు పోషకులకు అవగహన కల్పించడం కోసం హనుమకొండ జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు IAS గారి చేతుల మీదుగా పోస్టర్ ను ఆవిష్కరించారు

పశువులలో ముద్దచర్మ వ్యాధి LSD పై పశు పోషకులకు అవగహన కల్పించడం కోసం హనుమకొండ జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు IAS గారి చేతుల మీదుగా పోస్టర్ ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఈ వ్యాధి పై పశు పోషకలు ఆందోళన చెందాలిసిన అవరసం లేదని పశుసంవర్ధక శాఖ అద్వ్యర్యం లో తగు నివారణ చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు.హనుమకొండ జిల్లా లో ముద్దచర్మ వ్యాధి ప్రస్తుతం అదుపు లో ఉందని ఇప్పటి వరకు…
ప్రజలు ఈ- సంజీవనీ యాప్ ద్వారా టెలిమెడిసిన్ సేవలను వినియోగించుకునేలా చూడాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

ప్రజలు ఈ- సంజీవనీ యాప్ ద్వారా టెలిమెడిసిన్ సేవలను వినియోగించుకునేలా చూడాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ 0 0 0 0 జిల్లాలో ఈ-సంజీవని యాప్ ద్వారా ప్రజలు టెలి మెడిసిన్ ను వినియోగించుకునేలా అధికారులు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు . గర్బిణీల నమోదు, సీజనల్ వ్యాదులు, పోషకాహార స్థాయి మరియు ఇతర ఆరోగ్య కార్యక్రమాలపై శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యాధికారులతో…
మన ఊరు- మన బడి కార్యక్రమం క్రింద చేపట్టిన పాఠశాలల అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి అన్నారు.
మన ఊరు- మన బడి కార్యక్రమం క్రింద చేపట్టిన పాఠశాలల అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి అన్నారు. శుక్రవారం అదనపు కలెక్టర్ కొనిజర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తనికెళ్ల ప్రాథమిక పాఠశాలలను సందర్శించి, పాఠశాలలకు వేసిన పెయింటింగ్ పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. తరగతి గదుల లోపల, బయట, కాంపౌండ్ వాళ్లకు వేసిన పెయింటింగ్ ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె…