Month: October 2022

PM కిసాన్ యోజనలో పెండింగ్ లో ఉన్న  దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

PM కిసాన్ యోజనలో పెండింగ్ లో ఉన్న  దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.  సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరం లో మండల వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో   పలు సూచనలు చేశారు.  కలెక్టర్ మాట్లాడుతూ నారాయణపేట జిల్లా లో ఎన్ని క్లస్టర్ లు ఉన్నాయి జిల్లా లో ఎక్కువ గా పండించే పంటల వివరాలు  అధికారులతో అడిగి తెలుసుకున్నారు. వరి కొనుగోలు, రైతు బంధు,  రైతు భీమాలలో…

ప్రజావాణి హాల్ లో  కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రతి సోమవారం నోర్వహించే ప్రజావాణి కార్యక్రమం లో పాల్గొని ఫిర్యాదుల ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు.

సోమవార కలెక్టరేట్ ప్రజావాణి హాల్ లో  కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రతి సోమవారం నోర్వహించే ప్రజావాణి కార్యక్రమం లో పాల్గొని ఫిర్యాదుల ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో దరఖాస్తు చేస్తే సమస్య త్వరగా పరిష్కారం అవుతుందనే నమ్మకంతో ప్రజలు ప్రజావాణికి వచ్చివివిధ మండల ల నుంచి  తమ సమస్యలను ఫిర్యాదు రూపంలో ఇస్తారని వాటిని సంబంధిత జిల్లా అధికారులు సత్వరమే స్పందించి పరిష్కారం చేయాలని ఆదేశించారు.  పరిష్కారం చేయలేని అంశాలు…

సోమవారం నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి అధ్యక్షతన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శ్రీమతి రమణి, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ తో ఈ విద్యా సంవత్సరం కాలేజీలలో అడ్మిషన్స్ ప్రక్రియ, గత ఆరు మాసాలుగా విద్యార్థుల హాజరు శాతం, విద్యార్థులకు నెలవారి పరీక్షలు, ఉత్తీర్ణతా శాతంపై సమీక్షించి పలు సలహాలు అందజేశారు.  

ప్రచురుణార్ధం వరంగల్లు జిల్లా, అక్టోబర్,31 రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ఫలాలు జిల్లా లోని అర్హులైన లబ్ధిదారులకు అందేలా వివిధ శాఖలకు సంబందించిన అధికారులు విశేషంగా కృషి చేస్తున్నారని జిల్లా కలెక్టర్ గోపి అన్నారు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ శ్రీ మహేష్ దత్త ఎక్కా ఐఏఎస్ ఆధ్వర్యంలో ప్రధాన శిక్షకులు చీఫ్ కన్సల్టెంట్ ఫర్ ట్రైనింగ్ శ్రీ కోట తిరుపతయ్య ఐఎఫ్ఎస్ పర్యవేక్షణలో శిక్షణ…

సోమవారం నాడు కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన మహిళా ఆరోగ్య కార్యకర్తలు (మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్స్), వైద్యాధికారులతో మాతా శిశు సంరక్షణ, గర్భిణీ స్త్రీల పరీక్షలు, గర్భిణీ స్త్రీల నమోదు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీల గురించి ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాలను 100 శాతం సాధించాలని తెలిపారు. గర్భిణి అయ్యే అవకాశం ఉన్న వారిని గమనించి వెంటనే నమోదు…

DPRO ADB- అల్ ఇండియా సర్వీస్, కేంద్ర సివిల్ సర్వీస్ అధికారులకు ప్రభుత్వ పథకాల అమలు అధ్యయనం పై సహకరించాలి- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు పై అధ్యయనం, పరిశీలనకు జిల్లాకు చేరుకున్న అల్ ఇండియా సర్వీస్, కేంద్ర సివిల్ సర్వీస్ అధికారులకు సంబంధిత శాఖల అధికారులు సహకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. అల్ ఇండియా సర్వీస్, కేంద్ర సివిల్ సర్వీస్ అధికారుల ఫౌండేషన్ కోర్సు నిమిత్తం జిల్లా కేంద్రానికి వచ్చిన అధికారులతో సోమవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరిచయ, కోర్స్ కు సంబంధించిన…

ITDA UTNOOR: గిరిజన విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం: ఐటిడిఎ. ప్రాజెక్టు అధికారి కె. వరుణ్ రెడ్డి.

పత్రిక ప్రకటన.        తేది: 31.10.2022 గిరిజన విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం: ఐటిడిఎ. ప్రాజెక్టు అధికారి కె. వరుణ్ రెడ్డి. గిరిజన విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఐ.టి.డి.ఎ. పిఓ కె. వరుణ్ రెడ్డి అన్నారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలోని తన చాంబర్లో ఇటీవల ఏటూరు నాగారంలో జరిగిన రాష్ట్రస్థాయి గిరిజన క్రీడల్లో పథకాలు సాధించిన ఉట్నూర్ ఐటిడిఎ విద్యార్థులను ఆయన ఘనంగా సత్కరించి, అభినందించారు.  ఈ సందర్భంగా పిఓ మాట్లాడుతూ, ఆశ్రమ…

ప్రచురణార్థం—-2 తేదీ.31.10.2022 ప్రజల సమస్యలను తోరగా పరిష్కరించాలి :: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జయశంకర్ భూపాలపల్లి జిల్లా, అక్టోబర్ -31: జిల్లా లోని ప్రజలు వివిద సమస్య్యల పై సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి తోరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా నేడు జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రజల నుండి 38…

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమమని, ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డిఆర్ఓ రాధికారమనితో కలసి జిల్లా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఆయా ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వేగవంతంగా పరిష్కరించాలని సూచించారు. వివిధ సమస్యలపై 45 ఆర్జీలు వచ్చాయని, ఎక్కువగా పెన్షన్,భూ సమస్యలకు సంబందించిన…

పత్రికా ప్రకటన      తేది:31.10.2022, వనపర్తి. భారతదేశాన్ని సమైక్యంగా ఉంచడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరువలేనిదని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సూచించారు. సోమవారం ఐ.డి. ఓ.సి. సమావేశ మందిరంలో  సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని “జాతీయ సమైక్యత దినోత్సవం” సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు, సిబ్బందిచే జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత దేశ ఉప ప్రధానిగా, హోం శాఖ…