తేదీ:4.11.2022న కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఖరీఫ్ 2022-23 సీజన్ కు గాను నిర్వహించబోతున్న 52 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన వివోఏ లకు ట్యాబ్ ఆపరేటర్ లకు పుస్తకం నిర్వహణ మరియు OPMS డేటా ఎంట్రీ పైన శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరైన ఆడిషనల్ కలెక్టర్ గారు మాట్లాడుతు కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అలాగే రైతులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని…
కలెక్టరేట్ సమావేశ మందిరంలోOPMS డేటా ఎంట్రీ పైన శిక్షణ ఇవ్వడం జరిగింది.
