సర్వే పూర్తి అయిన పొడుభూముల పై గ్రామా సభలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరం లో జిల్లా అటవీశాఖ, తహసీల్దార్ లతో పోడు భూముల సర్వే పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పోడు భూముల క్లెయిమ్స్ ల పై సర్వే పూర్తి అయిన వాటికి గ్రామ సభలు నిర్వహించి రెజల్యూషన్ పాస్ చేసి సబ్ కమిటీకి పంపించాలని అధికారులకు…
సర్వే పూర్తి అయిన పొడుభూముల పై గ్రామా సభలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
