Day: November 15, 2022

హన్వాడ మండలంలో ఏర్పాటు చేస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ భూసేకరణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వివిధ ప్రాజెక్టుల కింద చేపట్టిన భూసేకరణ పై ఇంజనీరింగ్ అధికారులు, తాహసిల్దార్లు తదితరులతో వీడియో కాంప్లెక్స్ ద్వారా సమీక్షించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద పునరావాస కేంద్రాల పనులను వేగవంతం చేయాలని, ఇందుకు సంబంధించి ప్రత్యేక కలెక్టర్ అన్ని ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు.…

రాష్ట్ర ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, సిబ్బంది సంఖ్య పెంచి సేవలను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం దేశానికే ఆదర్భంగా నిలిచే విధంగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం రాష్ట్రంలో 8 వైద్య కళాశాలల్లో తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలో తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైద్య కళాశాలలు నిర్మించడంలో తెలంగాణ…

దేశానికే మణిహారంగా తెలంగాణ వైద్య విద్య అభివృద్ధి – సీఎం కేసీఆర్

ప్రచురణార్థం దేశానికే మణిహారంగా తెలంగాణ వైద్య విద్య అభివృద్ధి – సీఎం కేసీఆర్ వైద్య విద్య చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన ఘట్టం ఆవిష్కారం స్వ రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రతి ఒక్కరికీ అందాలి – ఇది మా చిరకాల స్వప్నం వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్ళవలసిన అవసరం ఉండదు 33 జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు దిశగా అడుగులు ఈ ఏడాది ప్రభుత్వ వైద్య కళాశాలలో అదనంగా 1150 సీట్లు…

జిల్లాలో పెండింగ్‌ భూ సమస్యల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా  కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవిన్యూ అధికారులను ఆదేశించారు.

జిల్లాలో పెండింగ్‌ భూ సమస్యల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవిన్యూ అధికారులను ఆదేశించారు. మీసేవ ద్వారా ధరణిలో పెండింగ్‌ మ్యుటేషన్‌ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. పెండింగ్ వివరాలను డిటి నారాయణతో అడిగి తెలుసుకున్నారు. నారాయణపేట తహసీల్దార్ కార్యాలయాన్ని  మంగళవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేసి భూ రికార్డులను పరిశీలించారు. అదేవిధంగా ఎంపీడీవో కార్యాలయంలో  అధికారుల ఉపస్థితి వివరాలను పర్యవేక్షకులను  అడిగి తెలుసుకున్నారు.  కార్యాలయానికి సమయానికి చేరుకోవలన్నారు. యంపిడీఓ కార్యాలయాని కంటే ముందు…

ప్రచురణార్థం……2 తేదీ.15.11.2022 జయశంకర్ భూపాలపల్లి జిల్లా, నవంబర్,15:- జిల్లాలోని పౌరులందరూ తప్పనిసరిగా ఆధార్ నవీకరణ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. ఈ మేరకు మంగళవారం కల్లెక్టరేట్లో ఈ.డి.ఎం శ్రీకాంత్ తో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు… కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలు పౌర సేవలను పొందాలనుకునేవారు ఆధార్ నవీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. 2016 కంటే ముందు ఈ గుర్తింపు కార్డు పొందిన వారంతా యు.ఐ.డి.ఏ.ఐ.…

ప్రచురణార్థం……1 తేదీ.15.11.2022 నవంబర్ 30 నాటికి 100% ఉపాధ్యాయుల పనితీరు అసెస్మెంట్ పూర్తి చేయాలి ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి పిల్లలను భాగస్వామ్యం చేస్తూ విద్యాబోధన మార్చి 2023 నాటికి పిల్లల సామర్థ్యం పెంపోందెలా ప్రణాళిక ప్రతి వారం విద్యార్థుల పురోగతి పరిశీలన తోలిమెట్టు కార్యక్రమం అమలు పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్ జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ – 15: జిల్లాలో ఉన్న 363 ప్రభుత్వ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ…

ప్రతి కేజీబీవీలో విధిగా కిచెన్ గార్డెన్  పెంచాలి  కేజీబీవీ పాఠశాలల్లో ఎలాంటి ఆహార కల్తీ జరిగినాసంబంధితులపై క్రిమినల్ చర్యలు  ప్రత్యేక అధికారులు స్థానికంగా ఉండాలి  మెనూ ప్రకారం భోజనం అందించాలి  ఎస్ఎస్సి, ఇంటర్ లో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా కృషి చేయాలి ……. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

ప్రతి కేజీబీవీలో విధిగా కిచెన్ గార్డెన్ పెంచాలి కేజీబీవీ పాఠశాలల్లో ఎలాంటి ఆహార కల్తీ జరిగినాసంబంధితులపై క్రిమినల్ చర్యలు ప్రత్యేక అధికారులు స్థానికంగా ఉండాలి మెనూ ప్రకారం భోజనం అందించాలి ఎస్ఎస్సి, ఇంటర్ లో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా కృషి చేయాలి ……. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల ప్రత్యేకాధికారులు విద్యార్థుల చదువు ,ఆరోగ్యం, ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్…

వ్యాధులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి మెరుగైన వైద్య సేవలు అందించాలి   ప్రాథమిక స్థాయిలో చికిత్సను అందించడం వల్ల పిల్లలకు సంపూర్ణ ఆరోగ్య భవిష్యత్తు అందించగలం జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ 0 0 0 0 0   వ్యాధులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి మెరుగైన వైద్య సేవలు అందించినప్పుడే పిల్లలకు సంపూర్ణ ఆరోగ్య భవిష్యత్తు అందించగలమని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.               మంగళవారం చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామంలోని…

విముక్త, సంచార, అర్థసంచార జాతులకు ప్రభుత్వ ఫలాలు అందాలి డి నోటిఫైడ్, సెమి నోటిఫైడ్ కమిటి సభ్యుడు టి. నరసింహ 0 0 0 0              కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలను విముక్త, సంచార మరియు అర్థసంచార జాతులకు అందేలా అధికారులు కృషిచేయాలని కేంద్ర డినోటిఫైడ్, సెమి నోటిఫైడ్ కమిటి సభ్యుడు తురక నరసింహ అన్నారు.             మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లాలోని వైద్య, విద్యా మరియు వివిధ  సంక్షేమ శాఖల అధికారులతో…

జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇందులో భాగంగా జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి 100 కోట్ల రూపాయలను కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు . చౌదరి పల్లికి చెందిన మనం రిపోర్టర్ డి.నర్సింహులు గతంలో ఆక్సిడెంట్ కు గురై అనారోగ్యం పాలు కాగా మీడియా ఆకాడమి ద్వారా జర్నలిస్ట్ సంక్షేమ నిధి నుండి…