ఆదిలాబాదు జిల్లాలోని ప్రతి ఒక బూత్ స్థాయి అధికారి చునావ్ పాఠశాల కార్యక్రమాలు నిర్వర్తించి, ఓటరు నామోదు శాతాన్ని పెంచాలని అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్ అన్నారు. మంగళవారం రోజున కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లాలోని 58 మంది బూత్ స్థాయి అధికారులు, సూపర్ వైజర్లతో జరిపిన చునావ్ పాఠశాల అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ఎక్కడైతే ఓటర్ల నమోదు తక్కువ ఉంటుందో ఆ పోలింగ్ స్టేషన్ కు సంబందించిన బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి…
DPRO ADB- ఆదిలాబాదు జిల్లాలోని ప్రతి ఒక బూత్ స్థాయి అధికారి చునావ్ పాఠశాల కార్యక్రమాలు నిర్వర్తించి, ఓటరు నామోదు శాతాన్ని పెంచాలి- అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్
