Day: November 22, 2022

DPRO ADB- ఆదిలాబాదు జిల్లాలోని ప్రతి ఒక బూత్ స్థాయి అధికారి చునావ్ పాఠశాల కార్యక్రమాలు నిర్వర్తించి, ఓటరు నామోదు శాతాన్ని పెంచాలి- అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్

ఆదిలాబాదు జిల్లాలోని ప్రతి ఒక బూత్ స్థాయి అధికారి చునావ్ పాఠశాల కార్యక్రమాలు నిర్వర్తించి, ఓటరు నామోదు శాతాన్ని పెంచాలని అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్ అన్నారు. మంగళవారం రోజున కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లాలోని 58 మంది బూత్ స్థాయి అధికారులు, సూపర్ వైజర్లతో జరిపిన చునావ్ పాఠశాల అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ఎక్కడైతే ఓటర్ల నమోదు తక్కువ ఉంటుందో ఆ పోలింగ్ స్టేషన్ కు సంబందించిన బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి…

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులలో అవగాహన సామర్థ్యాలు పెంపొందించేలా విద్యాబోధన చేయాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఉషోదయ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, ఆదర్శ, కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రత్యేక అధికారులకు నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్‌ బి.రాహుల్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులలో అవగాహన సామర్థ్యాలు పెంపొందించి నాణ్యమైన మార్కులు సాధించే దిశగా సన్నద్దం చేయాలని,…

వైకల్యం మనిషికే మనసుకు కాదు  అదనపుకలెక్టర్ జీ సంధ్యా రాణి,

ప్రెస్ రిలీజ్ తేదీ 22.11.2022 *వైకల్యం మనిషికే మనసుకు కాదు – *అదనపుకలెక్టర్ జీ సంధ్యా రాణి, – ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయాలని పిలుపు – కోచ్ లు ప్రత్యేక దృష్టి సారించాలి వైకల్యం మనిషికే కానీ మనసుకు కాదని అదనపు కలెక్టర్ జీ సంధ్యా రాణి అన్నారు, అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పుర్కరించుకొని మంగళవారం రోజున జిల్లా మహిళలు పిల్లలు దివ్యాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి దివ్యాంగుల…

మంగళవారం నాడు ఆయన అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం నిర్వహించబడింది. జిల్లా కలెక్టరు పమేలా సత్పతి, ఎం.ఎల్.సి. ఎలిమినేటి కృష్ణారెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిశోర్, జిల్లా పరిషత ముఖ్య కార్యనిర్వహణ అధికారి సి.హెచ్. కృష్ణారెడ్డి అన్ని మండలాల జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును…

పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధి – రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.

పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధి – మంత్రి కొప్పుల ఈశ్వర్. 16 లక్షలతో నిర్మించనున్న నూతన పాఠశాల భవన నిర్మాణం పనులకు శంకుస్థాపన 52 మంది ఎస్సీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ 2.03 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్ —————————————————- ధర్మారం, పెద్దపల్లి జిల్లా, నవంబర్ -22: ————————————————— రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు అభివృద్ధి బాట పడుతున్నాయని రాష్ట్ర సంక్షేమ శాఖ…

మహాత్మ జ్యోతిబా పూలే గురుకులాల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి – అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ

ప్రచురణార్థం– మహాత్మ జ్యోతిబా పూలే గురుకులాల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి – అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ —————————— పెద్దపల్లి నవంబర్ -22: —————————— తెలంగాణలో 2022-23 సంవత్సరానికి గాను నూతనంగా ప్రారంభిస్తున్న 33 మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయాలలో‌ ఒక్కటైనటువంటి సుల్తానాబాద్ బాలికల పాఠశాలకు సంబందించిన టెండర్ల‌ ప్రక్రియ పూర్తి చేసినట్లు అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ తెలిపారు. మంగళవారం అదనపు కలెక్టర్ వి.లక్ష్మీ నారాయణ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన ఛాంబర్…

పట్టుదల ఉంటే అభివృద్ధికి అంగ వైకల్యం అడ్డురాదు … జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం పట్టుదల ఉంటే అభివృద్ధికి అంగ వైకల్యం అడ్డురాదు … జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ ——————————- పెద్దపల్లి, నవంబర్ -22: ——————————- పట్టుదల ఉంటే అభివృద్ధికి అంగ వైకల్యం అడ్డురాదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని దివ్యాంగులకు నిర్వహించిన ఆటల పోటీలలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.…

ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని పారిశ్రామిక వేత్తలుగా స్థిరపడాలి…. అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ

ప్రచురణార్థం ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని పారిశ్రామిక వేత్తలుగా స్థిరపడాలి…. అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ నైపుణ్యాలకనుగుణంగా డిమాండ్ ఉన్న యూనిట్లను ఎంపిక చేసుకోవాలి సాంకేతికతను వినియోగిస్తూ వ్యాపారాల మెలకువలు తెలుసుకోవాలి ప్రథాన మంత్రి ఉపాథి కల్పన పథకం పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ ——————————- పెద్దపల్లి, నవంబర్ -22: ——————————- ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని మంచి పారిశ్రామికవేత్తలుగా స్థిరపడాలని అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా…

TSWREIS Secretary Sri Ronald Rose, IAS., distributed certificates to 120 students of Telangana Social Welfare Residential Women Degree Colleges who successfully completed a certification course in Data Science. Speaking on the occasion, the secretary said TSWREIS has entered partnerships with various industry players to provide industry relevant training programs aimed at improving employability skills and…

రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలి – ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి- కే స్వరూప

పత్రిక ప్రకటన తేది: 15-11-2022 నాగర్ కర్నూల్ జిల్లా రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలి – ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కే స్వరూప చట్ట పరిధిలో పరిష్కారానికి నోచుకోని కేసుల విషయంలో నెలల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడే బదులు కక్షిదారులు రాజీమార్గంలో కేసులను పరిష్కరించుకోవడం ఉత్తమమని నాగర్ కర్నూల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌ జడ్జి కే స్వరూప సూచించారు. మంగళవారం నాగర్ కర్నూల్ మండల పరిధిలోని శ్రీపురం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో…