ప్రచురణార్థం మహబూబాబాద్, నవంబర్ 22. పట్టణంలోని ఐఎంఏ హాల్ ఎదురుగా ఏర్పాటు చేసిన మహారాష్ట్ర బ్యాంకును లీడ్ బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ అధికారులతో కలిసి మంగళవారం జ్యోతి ప్రజ్వలన చేసి జిల్లా కలెక్టర్ శశాంక ప్రారంభించారు. అనంతరం బ్యాంకును సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మహారాష్ట్ర బ్యాంకు కార్యకలాపాలు మరింతగా విస్తరింపజేసి ప్రజలకు విస్తృత సేవలు అందించాలని కోరారు. అలాగే ప్రభుత్వ పథకాల లో అర్హులైన వారికి రుణా ప్రక్రియను…
మహారాష్ట్ర బ్యాంకును ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శశాంక
