Day: November 28, 2022

ప్రెస్ రిలీజ్ జనగాం జిల్లా, నవంబర్- 28. సంచార జాతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు …………… విద్య ద్వారానే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు కేంద్ర సంచార జాతుల అభివృద్ధి బోర్డు సభ్యులు, తురుక.నరసింహ సోమవారం,నాడు జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య,జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బందితో నరసింహ సంచార జాతుల స్థితిగతులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సంచార జాతులు వారి జీవన ఉపాధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు…

కలిసి ఉండాలని చెప్పినదే భారత రాజ్యాంగం…జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్థం మహబూబాబాద్ నవంబర్ 26. భిన్న జాతులు మతాలు కులాలు విభిన్న సంస్కృ తులు ఉన్న భారతదేశంలో ప్రజలందరూ కలిసి ఉండాలని చెప్పినదే భారత రాజ్యాంగం అని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా 73 భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం పురస్కరించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. నవంబర్ 26 1949లో భారత రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకురావాలని మేధావుల వర్గం…

ప్రచురణార్థం 1 జయశంకర్ భూపాలపల్లి నవంబర్ 28 గ్రేడ్ 2 పరీక్షల ద్వారా అర్హత కలిగి ఉత్తీర్ణులైన జిల్లాలోని పదిమంది అంగన్వాడీ టీచర్స్ కు సూపర్వైజర్స్ గా నియామక పత్రాలను అందించిన జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా ఈ సందర్భంగా ఎన్నిక కాబడ్డ సూపర్వైజర్స్ కు జిల్లా కలెక్టర్ అభినందనలు తెలియజేశారు.                                    …

ఓటర్ నమోదుకు రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి …జిల్లా కలెక్టర్ కె.శశాంక

ప్రచురణార్థం మహబూబాబాద్ నవంబర్ 26. ఓటర్ నమోదుకు భారత ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యక్రమం రూపొందించిందని ప్రజలు సద్వినియోగం చేసుకొని ఓటు హక్కు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ తెలియజేస్తూ ఈ క్రింద ఉదహరించిన తేదీలలో అన్ని పోలింగ్ స్టేషన్ పరిధులలో ప్రత్యేక ప్రచార దినములుగా నిర్వహించుటకు భారత ఎన్నికల సంఘం వారు సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. 1) 26-11-2022 (శనివారం) 2) 27-11-2022 (ఆదివారం) 3) 03-12-2022…

పత్రిక ప్రకటన తేదీ : 28–11–2022 ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం శామీర్పేట్ కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్తో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి తమ…

ప్రధానమంత్రి అవార్డుల కొరకు సంబంధిత పథకాలపై రూపొందించిన వీడియోలను అందించాలి…జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్థం మహబూబాబాద్ నవంబర్ 26. ప్రధానమంత్రి అవార్డుల కొరకు చేపట్టిన ప్రభుత్వ కార్యక్రమాలపై రూపొందించిన వీడియోలను ఫోటోలను వివరాలతో సహా అందజేయాలని జిల్లా కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పీఎం అవార్డుల కొరకు విద్య వైద్య త్రాగునీరు పరిశుభ్రత తదితర కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల ముంగిట వైద్యం కొరకు చేపట్టిన సబ్ సెంటర్ల నిర్మాణాలు వైద్య సౌకర్యాలు వంటి కార్యక్రమాలపై…

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను సత్వరమే పూర్తి చేయాలి..జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్థం … మహబూబాబాద్ నవంబర్ 25. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాల ప్రగతిని సంబంధిత అధికారులకు కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంక్రాంతి వరకు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తవ్వాలన్నారు. జిల్లాలో 4500 ఇండ్ల నిర్మాణాలు చేపట్టగా 3300 గ్రౌండ్ చేయడం జరిగిందన్నారు అందులో 1500 పూర్తయ్యాయని 1800…

  ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి: అదనపు కలెక్టర్ లు   ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ లు బి సత్య ప్రసాద్, ఎన్ ఖీమ్యా నాయక్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం వారు అధికారులతో మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో…

కుటుంబ నియంత్రణలో పురుషుల భాగస్వామ్యం పెంచుతూ శాశ్వత గర్భ నిరోధకానికి నో స్కాల్పెల్ వ్యాసెక్టమి చేయించాలి….జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం కుటుంబ నియంత్రణలో పురుషుల భాగస్వామ్యం పెంచుతూ శాశ్వత గర్భ నిరోధకానికి నో స్కాల్పెల్ వ్యాసెక్టమి చేయించాలి….జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ కోత, కుట్టు లేని 5 నిమిషాల్లో చేయబడే నో స్కాల్పెల్ వ్యాసెక్టమి సురక్షితమైనది, సులువైనది నో స్కాల్పెల్ వ్యాసెక్టమి చేయించుకున్న వారికి రూ.1100/-, ప్రోత్సహించిన వారికి రూ.200/- నగదు పారితోషికం డిసెంబర్ 4 వరకు (7) ఎన్.ఎస్.వి. శస్త్ర చికిత్స ప్రత్యేక క్యాంప్ లు నిర్వహణ సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో…