ప్రచురణార్థం మహబూబాబాద్ నవంబర్ 29. సదరం ధ్రువీకరణ పత్రాల జారీలో పారదర్శకత పెంచాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సదరం క్యాంపుల నిర్వహణ తీరుపై స్లాట్ బుకింగ్ లపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి సంబంధిత అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సదరం క్యాంపుల నిర్వహణకు కావలసిన సామాగ్రిని, సిబ్బందిని ఏర్పాటు చేయాలని డి ఆర్ డి ఓ కు సూచించారు.…
సదరం ధ్రువీకరణ పత్రాలు జారీలో పారదర్శకత పెంచాలి…జిల్లా కలెక్టర్ కె.శశాంక
