పత్రికా ప్రకటన తేది:1- 11- 2022 ప్రభుత్వ కళాశాలలో చదివే ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలలో 100% ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి కళాశాల ప్రిన్సిపాల్స్ కు ఆదేశించారు. మంగళవారం జిల్లాకల్లెక్టరేట్ సమావేశము హాలులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు , ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనారిటీ, కేజీబీవీ కళాశాలల ప్రిన్సిపాల్స్ తో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యకు ప్రాధాన్యత ఇచ్చి కళాశాలలో అన్ని ఏర్పాట్లు చేసిందని అన్నారు.…
Month: November 2022
జిల్లా లో అన్ని శాఖల సమన్వయం తో పిల్లలకు ( టి డి) ధనుర్వాతము ,కోరింత దగ్గు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టుటకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
జిల్లా లో అన్ని శాఖల సమన్వయం తో పిల్లలకు ( టి డి) ధనుర్వాతము ,కోరింత దగ్గు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టుటకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. మంగళవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు జిల్లా వైద్యాదికారి, డి ఇ ఓ అద్వర్యం లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో 5 వ తరగతి, మరియు 10 వ తరగతి చదువుతున్న10 మరియు 16…
చెంచుల ఆర్థిక మరియు సామాజిక ఉన్నతికేనైపుణ్యాభివృద్ధిని అందించాలి – జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్

పత్రికా ప్రకటన తేదీ 1.11.2022 చెంచుల ఆర్థిక మరియు సామాజిక ఉన్నతికేనైపుణ్యాభివృద్ధిని అందించాలి – జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ చెంచులు జీవన ప్రమాణం నైపుణ్యం ద్వారా అభివృద్ధి చేయటానికి ఐటీడీఏ ద్వారా 78 కోట్ల రూపాయలతో చేపట్టిన యూనిట్ల గ్రౌండింగ్ కు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం మన్ననూర్ ఐటిడిఏ కార్యాలయంలో చెంచుల జీవన నైపుణ్యాభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ….. మల్లాపూర్ పెంట, ఏల్లూరు,…
ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి:: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
ప్రచురణార్థం……1 తేదీ.1.11.2022 ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి:: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా డ్యూటీ వైద్యులు, సిబ్బంది వివరాలు ప్రతి రోజు బోర్డ్ పై ప్రదర్శించాలి సిసి కేమెరాలు, ఇనుప గేట్ల ఏర్పాటుకు అంచనా తయారు చేయాలి మిషన్ భగీరథ ద్వారా ఆసుపత్రికి నీటి సరఫరా జరిగేలా చర్యలు రోగులు సహాయకులకు మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు తయారు అత్యథిక ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలో నిర్వహించాలి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పటిష్ట చర్యలు…
ITDA UTNOOR: గోండి భాష, సాహిత్య పరిరక్షణకు చర్యలు: ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కె. వరుణ్ రెడ్డి.

గోండి భాష పరిరక్షణకు చర్యలు. గోండి-తెలుగు అనువాద కార్యశాల వర్క్ షాప్ ను ప్రారంభించిన ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కె. వరుణ్ రెడ్డి. గోండి భాష పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ఐటిడిఏ పిఓ కె. వరుణ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉట్నూరు కేబి కాంప్లెక్స్ సమావేశ మందిరంలో నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా, మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఐటిడిఎ సంయుక్తంగా నిర్వహించిన మూడు రోజుల గోండి- తెలుగు అనువాద కార్యశాల వర్క్ షాప్ ను…
వచ్చే హరితహారం కార్యక్రమానికి ప్రతి గ్రామ పంచాయతీ నుండి అవసరమైన మొక్కలు తమ నర్సరీలోనే పెంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు.

వచ్చే హరితహారం కార్యక్రమానికి ప్రతి గ్రామ పంచాయతీ నుండి అవసరమైన మొక్కలు తమ నర్సరీలోనే పెంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. మంగళవారం ఉదయం మరికల్ మండలంలో నర్సరీ, ఎవెన్యూ ప్లాంటేషన్, మన ఊరు మన బడి, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. అప్పం పల్లి గ్రామ పంచాయితీ నర్సరీని పరిశీలించిన కలెక్టర్ వచ్చే హరితహారానికి మొక్కలు ఏ గ్రామ పంచాయతికి ఆ గ్రామ పంచాయతీ తమ నర్సరీలోనే మొక్కలు పెంచుకోవాల్సి…
ధాన్యం అన్ లోడింగ్ వేగంగా చేసుకోవాలి : మిల్లర్ లకు అదనపు కలెక్టర్ ఆదేశం
ధాన్యం అన్ లోడింగ్ వేగంగా చేసుకోవాలి : మిల్లర్ లకు అదనపు కలెక్టర్ ఆదేశం —————————– ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ళు వేగంగా జరిపేందుకు వీలుగా రైస్ మిల్లర్లు తమ వద్దకు వచ్చిన ధాన్యాన్ని వెనువెంటనే అన్లోడింగ్ చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ సూచించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఖరీఫ్ ధాన్యం procurement పై బాయిల్డ్ , రా రైస్ మిల్లర్లతో జిల్లా అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్…
ఎన్క్వాస్ గుర్తింపు వచ్చేలా కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
ఎన్క్వాస్ గుర్తింపు వచ్చేలా కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి —————————– జిల్లాలోని పిహెచ్సిలకు ఎన్క్వాస్ (నేషనల్ క్వాలిటీ అష్యురెన్స్ స్టాండర్డ్) గుర్తింపు వచ్చేలా కృషి చేయాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. మంగళవారం సిరిసిల్ల పట్టణం సుందరయ్య నగర్ అర్బన్ ఆరోగ్య కేంద్రం ను జిల్లా కలెక్టర్ సందర్శించి ఎన్క్వాస్ గుర్తింపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ వైద్యాధికా శాఖ అధికారులతో చర్చించారు. మొదటి…
ప్రజావాణి దరఖాస్తులను త్వరగ తిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ తెలిపారు
ప్రజావాణి దరఖాస్తులను త్వరగ తిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరం నందు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన విన్నపాలను అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భూ సమస్యలపై సూర్యాపేట, హుజూర్నగర్ ఆర్డిఓ లకు 2 దరఖాస్తులు , వివిధ మండలాలకు చెందిన తాసిల్దార్ లకు భూ లావాదేవీలపై 27 దరఖాస్తులు, వివిధ పెన్షన్లపై డిఆర్డిఓ కార్యాలయాలకు…
విద్యపై ఆసక్తిని పెంచి మంచి ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.
విద్యపై ఆసక్తిని పెంచి మంచి ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని సమావేశ మందిరమునందు 23 మండలాల క్లస్టర్ నోడల్ అధికారులతో తొలి మెట్టు జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలోని వెనుకబడిన విద్యార్థులకు చదువులపై ఆసక్తిని పెంచి మంచి ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయుల కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. ఒక పాఠశాల యొక్క నాణ్యత పాఠశాలలోని…