Month: December 2022

పత్రిక ప్రకటన– 1 తేదీ : 31–12–2022 నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి, జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్, నూతన సంవత్సరంలో  మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజలు అన్ని  రంగాల్లో రాణించి సుఖసంతోషాలతో విలసిల్లాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు.  ఆంగ్ల నూతన సంవత్సరం –2023లో ప్రజలు కొత్త ఆలోచనలు, సరికొత్త నిర్ణయాలు, ఆశలు, ఆశయాలతో ముందుకెళ్ళాలని కోరారు.  ప్రకృతిలో ఉన్న అందాన్ని……

సాంకేతికంగా ఎదగాలి MLA  యస్ రాజేందర్ రెడ్డి

సాంకేతికంగా ఎదగాలి MLA  యస్ రాజేందర్ రెడ్డి ప్రభుత్వ షెడ్యూల్ కులాల వసతి గృహాల విద్యార్థులకు ల్యాబ్ ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రం లోని సింగారం గెట్ స్కిల్ డౌలప్మెంట్ సెంటర్ లో ఉదయం ఏర్పాటు చేసిన కార్యక్రమం లో  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష స్థానిక శాసన సభ్యులతో కలిసి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  పేరేస్కెల్ మరియు యునైటెడ్ వే ఆఫ్ బెంగళూర్ వారి సౌజన్యం తో జిల్లా లోని ప్రభుత్వ…

జిల్లాలోని ప్రజలందరికీ 2023 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు :: జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య.

జిల్లాలోని ప్రజలందరికీ 2023 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు :: జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య. ** 2023 నూతన సంవత్సరంలోకి అడుగిడుతున్న శుభతరుణంలో   జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, జిల్లా  అధికారులకు, పాత్రికేయులకు జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య నూతన సంవత్సర శుభాకాంక్షలు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త సంవత్సరంలో జిల్లాలోని ప్రజలు సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా, ఆర్థికంగా జీవించాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో కొత్త ఆశయాలతో, లక్ష్య సాధనతో…

ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ తన చాంబర్ నుండి జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ వై వి గణేష్ తో కలిసి సంబంధిత శాఖ అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు జనవరి 20 వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 60 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు…

ఆంగ్ల  నూతన సంవత్సరం 2023 సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.

ఆంగ్ల  నూతన సంవత్సరం 2023 సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. 2023 సంవత్సరంలో నారాయణపేట జిల్లా ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోశాలతో అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించారు.   జిల్లాలో   మంచి పంటలు పండి, పారిశ్రామిక పరంగా విద్యా పరంగా మంచి అభివృద్ధిని సాధించాలని కోరుకుంటున్నట్లు కలెక్టర్ నేడోక ప్రకటనలో తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం చాలా నోటిఫికేషన్లు జారీ చేసినందున నిరుద్యోగ యువత కష్టపడి చదివి అత్యధిక ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు.…

అధునాతన సౌకర్యాలతో  ఆర్టీసీ మరింత లాభాలను గడించాలి

అధునాతన సౌకర్యాలతో ఆర్టీసీ మరింత లాభాలను గడించాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ 0 0 0 0    ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడం మాత్రమే కాకుండా అధునాతన సౌకర్యాలు కలిగిన వాహనాలను ఆర్టీసి లోకి ఆహ్వనించి మరింత లాభాలను గడించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.        శనివారం కరీంనగర్ టిఎస్ఆర్టిసి డిపో-2 లో రాష్ట్ర ప్రభుత్వం చే అందించబడిన నూతన బిఎస్-6 సూపర్ లగ్జరీ బస్సుకు ప్రత్యేక పూజలను…

గ్రామపంచాయతీ సిబ్బంది పనితీరు బేష్  ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య.

ములుగు గ్రామపంచాయతీ సిబ్బంది పనితీరు మెరుగ్గా ఉందని జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణ ఆదిత్య అభినందనలు తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో సర్పంచ్ బండారి నిర్మల అధ్యక్షతన నిర్వహించిన గ్రామపంచాయతీ సిబ్బంది, అధికారులు ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు వారికి గ్రామపంచాయతీ సర్పంచ్, పాలకమండలి, సిబ్బంది పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ సిబ్బంది పనితీరును మెరుగ్గా ఉందని సిబ్బంది…

ప్రచురణార్థం….1 తేదీ.31.12.2022 జనవరి 2, 2023 నుంచి పకడ్బందీగా విద్యార్థుల హాజరు వివరాలు సమర్పించాలి 26 జనవరి నాటికి ప్రతి కాంప్లెక్స్ కి లాప్ ట్యాప్ అందజేత విద్యా ప్రమాణాలు, విద్యార్థుల హాజరు, తదితర అంశాల పై అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్ జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 31 జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యా ప్రమాణాలు పెంపొందించే దిశగా సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా…

DPROADB- ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలిసేలా బోర్డు ఏర్పాటు, విస్తృత ప్రచారం నిర్వహించాలి- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం రోజున స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, గ్రామీణభివృద్ది, పంచాయితీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి పారిశుద్యం, పచ్చదనం, చెత్త సేకరణ, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు,…

ఔత్సాహికులకు పరిశ్రమలను త్వరగా ఏర్పాటు చేసి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలి …. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం *ఔత్సాహికులకు పరిశ్రమలను త్వరగా ఏర్పాటు చేసి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలి …. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ* **టీ- ప్రైడ్ ద్వారా 8 యూనిట్ల ఏర్పాటుకు 26.05 లక్షల పెట్టుబడి సబ్సిడీ విడుదల* **ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం లక్ష్యాల సాధనకు కృషి* **పి.ఎం.ఎఫ్.ఎం.ఈ పై రైతుల్లో అవగాహన కల్పించాలి* **జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ/ జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్* ——————————- పెద్దపల్లి, డిసెంబర్ -30:…