2021-22 ఆర్థిక సంవత్సరం కు గాను స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వేతర సంస్థల (వృద్ధాశ్రమాలు,అనాథాశ్రమాలు,మానసిక వికలాంగుల ఆశ్రమాలు మొదలగు సంస్థల) నుండి ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందుటకు అర్హత గల సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు సల్మాభాను ఒక ప్రకటన లో తెలిపారు.నల్గొండ జిల్లా పరిధి లోని రిజిస్టర్డ్ స్వచ్ఛంద సంస్థలు,ప్రభుత్వేతర సంస్థలు దరఖాస్తు ఫారం ఉప సంచాలకులు,షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ,సంక్షేమ భవన్,జిల్లా కలెక్టర్ కార్యాలయం లో పొందవచ్చని,దరఖాస్తు పూర్తి చేసి సంబంధిత ధ్రువ పత్రం లు జత పరచి ఉప సంచాలకులు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ,నల్గొండ కార్యాలయం లో సమర్పించాలని ఆమె ఈ ప్రకటన లో తెలిపారు
You might also like:
-
పాతబస్తీలో రోడ్డు వెడల్పు, అభివృద్ధి, ఆధునిక పనులను నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ప్రారంభించారు.
-
తొలి భూ పోరాటానికి నాంది పలికిన ధైర్య శాలి చాకలి ఐలమ్మ:శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి*
-
*పెండింగ్ ఓటరు నమోదు దరఖాస్తులు సకాలంలో పరిష్కరించాలి:: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్* **నూతన ఓటర్ల నమోదు అంశం పై పటిష్ట కార్యాచరణ అమలు* **ప్రతి నియోజకవర్గ పరిధిలో స్వీప్ కార్యాచరణ పై పక్కా ప్రణాళిక తయారు చేయాలి* *ఓటరు జాబితా సవరణ, ఓటరు గుర్తింపు కార్డు ముద్రణ వంటి పలు అంశాల పై ఎన్నికల అధికారులతో రివ్యూ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి* పెండింగ్ ఓటరు నమోదు దరఖాస్తులను సత్వరమే సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు.
-
సాధారణ ఎన్నికల నిర్వహణకు ఓటర్ జాబితా పారదర్శకంగా,పకడ్బందీ గా రూపొందించాలని ఎన్నికల అధికారులను ఓటర్ జాబితా పరిశీలకురాలు,ప్రభుత్వ సంస్థల శాఖ కార్యదర్శి కె. నిర్మల కోరారు.