2021-22 ఆర్థిక సంవత్సరం కు గాను స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వేతర సంస్థల (వృద్ధాశ్రమాలు,అనాథాశ్రమాలు,మానసిక వికలాంగుల ఆశ్రమాలు మొదలగు సంస్థల) నుండి ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందుటకు అర్హత గల సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు సల్మాభాను ఒక ప్రకటన లో తెలిపారు.నల్గొండ జిల్లా పరిధి లోని రిజిస్టర్డ్ స్వచ్ఛంద సంస్థలు,ప్రభుత్వేతర సంస్థలు దరఖాస్తు ఫారం ఉప సంచాలకులు,షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ,సంక్షేమ భవన్,జిల్లా కలెక్టర్ కార్యాలయం లో పొందవచ్చని,దరఖాస్తు పూర్తి చేసి సంబంధిత ధ్రువ పత్రం లు జత పరచి ఉప సంచాలకులు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ,నల్గొండ కార్యాలయం లో సమర్పించాలని ఆమె ఈ ప్రకటన లో తెలిపారు
You might also like:
-
ప్రజావాణి సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి ప్రజావాణికి 50 ధరఖాస్తులు అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్
-
ప్రతి మండల ప్రభుత్వ కార్యాలయాలలో .. వీరి యొక్క వివరాలు ప్రదర్శించాలి*
-
శ్రీ కె. వీర బ్రహ్మ చారి, ముఖ్య కార్య నిర్వహణధికారి, జిల్లా ప్రజా పరిషత్, నల్లగొండ గారు రెవిన్యూ డిపార్ట్మెంట్ కి రిపాట్రియేషన్ కాబడినందున, శ్రీ యన్. ప్రేమ్ కరణ్ రెడ్డి గారిని నల్లగొండ జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణధికారీగా ప్రభుత్వం వారు పోస్టింగ్ గావించుట జరిగినది.
-
తెలంగాణ రాష్ట్ర జీవ వైవిద్య కమిటీ చైర్మన్ గారి చేత ప్రశంస పత్రం మరియు షీల్డ్ స్వీకరిస్తున్న శ్రీమతి జి. కాంతమ్మ, ఉప ముఖ్య కార్య నిర్వహణధికారి, జి. ప్ర. ప. నల్లగొండ గారు,