దేవరకొండ,మర్రిగూడ మండలంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు పరిశీల చేసిన కేంద్ర బృందం సభ్యలు* ప
నల్గొండ,ఆగస్ట్ 28. రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు చేరుకున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల బృందం శనివారం దేవరకొండ, మర్రిగూడ మండలం లలో పర్యటించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ చరంజిత్ సింగ్,డైరెక్టర్ రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ లు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం క్షేత్ర స్థాయిలో పనులు పరిశీలించారు. కూలీలకు పనులు కల్పన,కూలీలకు చెల్లింపు లు పై లబ్దిదారులతో మాట్లాడారు.ఈ బృందం వెంట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రఘునందన్ రావు,అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ కమిషనర్ వి.ఎస్.ఎన్. వి ప్రసాద్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ అపూర్వ్ చౌహన్ లు,జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని,మండల,గ్రామ అధికారులు ఉన్నారు.
కేంద్ర బృందం దేవరకొండ మండలం కొండభీమన పల్లి,తూర్పు పల్లి గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పలు పనులు పరిశీలించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు ఉపాధి పనులు కల్పిస్తున్నారా? లేదా ఆరా తీశారు.
100రోజులు పనులు పూర్తి అయిన వారికి బ్యాంకు ద్వారా డబ్బులు డ్రా చేశారా? పని లేనప్పుడు అడిగిన వెంటనే పని కల్పిస్తున్నారా, డబ్బులు తీసుకోవడంలొ ఎమైనా ఇబ్బందులు ఉన్నవా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. జాబ్ కార్డులను తనిఖీ చేశారు. కొండభిమనపల్లి గ్రామం లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం నిధుల ద్వారా భీమన పల్లి నుండి గిరిజ నగర్ తండా వరకు రోడ్డుకు ఇరువైపుల చెట్లను నాటిన పనులు పరిశీలించారు.మొక్కల సంరక్షణ,నిర్వహణ చేస్తున్న వాచర్ కు డబ్బులు సకాలంలో వస్థున్నవా లెదా అడిగి తెలుసుకున్నారు. వారి జొబ్ కార్డును, కూలి డబ్బులు చెల్లింపు పై బ్యాంకు స్టేట్మెంట్ పరిశీలించారు. అనంతరము ఉపాది హామీ పథకం నిధులతో సాగు చేస్తున్న పందిరి దొండ సాగు పంటను పరిశీలించారు . ఉపాధి హామీ పథకం రుణం లభించగా దొండ పందిరి సాగు చేస్తున్నట్లు కాట మోని పర్వతాలు అనే రైతు బృందం సభ్యులకు తెలిపారు. ముందుగా పత్తీ పంట సాగు చేశాను, తదుపరి లాభధాయకంగా ఉందని దొండ సాగు చేస్తున్నాను, వారానికి 6 నుండి 7 బస్తాలు దిగుబడి రాగా ఖర్చులు పొను 5,000/-రూపాయలు లాభం వస్తుందని తెలిపారు ప్రక్కనే ఉన్న నారమోని కృష్ణయ్య ఉపాధి హామీ ద్వారా కూరగాయల పందిరి సాగు చేస్తున్నాడు.కృష్ణయ్య మాట్లాడుతూ తనకు ఉన్న అర ఎకరం పొలంలో దొండ పందిరి సాగు చేస్తున్నట్లు, వారానికి 5,000/-లాభం వస్తున్న దని తెలిపారు. అనంతరం పల్లె ప్రకృతి వనం ను పరిశీలించారు. ఉపాధి పనులు నిర్వహిస్తున్న జబ్ కార్డు దారుల జాబ్ కార్డును పరిశీలించారు. డబ్బులు సకాలంలో అందుతున్నవా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరము ఉపాధి హామీ పథకం నిధుల తో చేపట్టిన చెరువు పూడికతీత పనులు పరిశీలించారు. రికార్డులను తనీఖీ చేశారు. చెరువు పూడిక తీత వలన 100 ఎకరాలకు సాగు నీరు అందుతు దని సభ్యులకు అధికారులు తెలిపారు. అనంతరం గ్రామ పంచాయితి కార్యాలయములొ ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధి హామీ పథకం ద్వారా అందరికి ఉపాధి లభిస్తున్నదా అని అడిగి తెలుసుకున్నారు .వారి జాబ్ కార్డులను తనిఖీ చేశారు. అనత రం కాసుల వీరయ్య పంట పొలం పరిశీలించారు. పంట పండించుటకు అనువుగా లేదని తన పొలంలో ఉన్న రాళ్లను ఉపాధి పథకం ద్వారా తొలగించి పంట పండించుటకు అనువుగా చెసుకొని పత్తి పండిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పులిగిల్ల వెంకట రామారావు న పొలం సాగు చేయుటకు వీలుగా లేదని పొలంలో ఉన్న రాళ్లు, కంప చెట్లను ఉపాధి హామీ పథకం ద్వారా తొలగించి సాగులోకి తెచ్చానని తెలిపారు.
మర్రిగూడ మండలం రాం రెడ్డి పల్లి లో ఉపాధి ద్వారా బత్తాయి తోట సాగు పరిశీలించారు.
[8/28, 17:51] psrinivas: *కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల బృందం జిల్లాలో పర్యటన*
*దేవరకొండ,మర్రిగూడ మండలంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు పరిశీల చేసిన కేంద్ర బృందం సభ్యలు* ప
నల్గొండ,ఆగస్ట్ 28. రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు చేరుకున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల బృందం శనివారం దేవరకొండ, మర్రిగూడ మండలం లలో పర్యటించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ చరంజిత్ సింగ్,డైరెక్టర్ రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ లు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం క్షేత్ర స్థాయిలో పనులు పరిశీలించారు. కూలీలకు పనులు కల్పన,కూలీలకు చెల్లింపు లు పై లబ్దిదారులతో మాట్లాడారు.ఈ బృందం వెంట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రఘునందన్ రావు,అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ కమిషనర్ వి.ఎస్.ఎన్. వి ప్రసాద్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ అపూర్వ్ చౌహన్ లు,జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని,మండల,గ్రామ అధికారులు ఉన్నారు.
కేంద్ర బృందం దేవరకొండ మండలం కొండభీమన పల్లి,తూర్పు పల్లి గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పలు పనులు పరిశీలించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు ఉపాధి పనులు కల్పిస్తున్నారా? లేదా ఆరా తీశారు.
100రోజులు పనులు పూర్తి అయిన వారికి బ్యాంకు ద్వారా డబ్బులు డ్రా చేశారా? పని లేనప్పుడు అడిగిన వెంటనే పని కల్పిస్తున్నారా, డబ్బులు తీసుకోవడంలొ ఎమైనా ఇబ్బందులు ఉన్నవా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. జాబ్ కార్డులను తనిఖీ చేశారు. కొండభిమనపల్లి గ్రామం లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం నిధుల ద్వారా భీమన పల్లి నుండి గిరిజ నగర్ తండా వరకు రోడ్డుకు ఇరువైపుల చెట్లను నాటిన పనులు పరిశీలించారు.మొక్కల సంరక్షణ,నిర్వహణ చేస్తున్న వాచర్ కు డబ్బులు సకాలంలో వస్థున్నవా లెదా అడిగి తెలుసుకున్నారు. వారి జొబ్ కార్డును, కూలి డబ్బులు చెల్లింపు పై బ్యాంకు స్టేట్మెంట్ పరిశీలించారు. అనంతరము ఉపాది హామీ పథకం నిధులతో సాగు చేస్తున్న పందిరి దొండ సాగు పంటను పరిశీలించారు . ఉపాధి హామీ పథకం రుణం లభించగా దొండ పందిరి సాగు చేస్తున్నట్లు కాట మోని పర్వతాలు అనే రైతు బృందం సభ్యులకు తెలిపారు. ముందుగా పత్తీ పంట సాగు చేశాను, తదుపరి లాభధాయకంగా ఉందని దొండ సాగు చేస్తున్నాను, వారానికి 6 నుండి 7 బస్తాలు దిగుబడి రాగా ఖర్చులు పొను 5,000/-రూపాయలు లాభం వస్తుందని తెలిపారు ప్రక్కనే ఉన్న నారమోని కృష్ణయ్య ఉపాధి హామీ ద్వారా కూరగాయల పందిరి సాగు చేస్తున్నాడు.కృష్ణయ్య మాట్లాడుతూ తనకు ఉన్న అర ఎకరం పొలంలో దొండ పందిరి సాగు చేస్తున్నట్లు, వారానికి 5,000/-లాభం వస్తున్న దని తెలిపారు. అనంతరం పల్లె ప్రకృతి వనం ను పరిశీలించారు. ఉపాధి పనులు నిర్వహిస్తున్న జబ్ కార్డు దారుల జాబ్ కార్డును పరిశీలించారు. డబ్బులు సకాలంలో అందుతున్నవా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరము ఉపాధి హామీ పథకం నిధుల తో చేపట్టిన చెరువు పూడికతీత పనులు పరిశీలించారు. రికార్డులను తనీఖీ చేశారు. చెరువు పూడిక తీత వలన 100 ఎకరాలకు సాగు నీరు అందుతు దని సభ్యులకు అధికారులు తెలిపారు. అనంతరం గ్రామ పంచాయితి కార్యాలయములొ ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధి హామీ పథకం ద్వారా అందరికి ఉపాధి లభిస్తున్నదా అని అడిగి తెలుసుకున్నారు .వారి జాబ్ కార్డులను తనిఖీ చేశారు. అనత రం కాసుల వీరయ్య పంట పొలం పరిశీలించారు. పంట పండించుటకు అనువుగా లేదని తన పొలంలో ఉన్న రాళ్లను ఉపాధి పథకం ద్వారా తొలగించి పంట పండించుటకు అనువుగా చెసుకొని పత్తి పండిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పులిగిల్ల వెంకట రామారావు న పొలం సాగు చేయుటకు వీలుగా లేదని పొలంలో ఉన్న రాళ్లు, కంప చెట్లను ఉపాధి హామీ పథకం ద్వారా తొలగించి సాగులోకి తెచ్చానని తెలిపారు.
మర్రిగూడ మండలం రాం రెడ్డి పల్లి లో ఉపాధి ద్వారా బత్తాయి తోట సాగు పరిశీలించారు.
[రాంరెడ్డి పల్లి లొ ఉపాది హామీ పథకం క్రింద గేదెలు కొనుగోలు చేసినట్లు, యాదయ్య అనే రైతు తెలిపారు. రోజుకు 15 లీటర్ల పాలు ఇస్తుందని, ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేవని తెలిపారు. రాంరెడ్డి పల్లి గ్రామ పంచాయితి తానేదార్ పల్లి లొ ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టిన ఇంకుడు గుంతను పరిశీలించారు . అనంతరం మర్రిగూడ మండలం సరo పేట లొ బృహత్ పల్లె ప్రకృతి వనం సందర్శించి బృహత్ పల్లె ప్రకృతి వనం లొ మొక్కలు నాటారు.బృహత్ పల్లె ప్రకృతి వనం లు మండలం కు ఒకటి 10 ఎకరాల స్థలం లో ఏర్పాటు చేసి మొక్కలు నాటి అభివృద్ధి పరుస్తున్నట్లు కలెక్టర్ వివరించారు



