కొండా లక్ష్మణ్ బాపూజీ  చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులి అర్పించిన  అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్,

ప్రెస్ రిలీజ్ జనగామ జిల్లా ,  సెప్టెంబర్27, బుధళవారం ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 108,వ జయంతి వేడుకలు బుధవారం నాడు, జిల్లా కలెక్టరేట్ మొదటి అంతస్తులోనీ మినీ సమావేశ మందిరం బీసీ డెవలప్మెంట్ అధికారి బి. రవీందర్, అధ్యక్షతన తెలంగాణ తొలి ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి కార్యక్రమాలు జరిగాయి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్, హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులి అర్పించారు,…

శుక్రవారం నాడు జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య, ఎన్నికల నోడల్ అధికారులతో  ఎన్నికల నేపథ్యంలో పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, జనగామ రిటర్నింగ్ అధికారులు అదనపు కలెక్టర్లు రోహిత్ సింగ్, సుహాసిని లతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు,

ప్రెస్ రిలీజ్ జనగామ జిల్లా సెప్టెంబర్ 29, శుక్రవారం శుక్రవారం నాడు జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య, ఎన్నికల నోడల్ అధికారులతో  ఎన్నికల నేపథ్యంలో పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, జనగామ రిటర్నింగ్ అధికారులు అదనపు కలెక్టర్లు రోహిత్ సింగ్, సుహాసిని లతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో నియమించిన నోడల్ అధికారులు వారికి కేటాయించిన పనులు సమీక్షించుకోవాలని తెలిపారు, మ్యాన్ పవర్ కమిటీ, ట్రైనింగ్ కమిటీ, మెటీరియల్…

శనివారం నాడు, కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో ఎన్నికల నోడల్ అధికారులు, ఆర్ఓస్,ఈఆర్ఓస్,ఏసిపిలు, ఎన్నికల విభాగం సిబ్బంది, డిసిపి సీతారామ్, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్, లతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య,

ప్రెస్ రిలీజ్ జనగామ జిల్లా,  సెప్టెంబర్,23- శనివారం శనివారం నాడు, కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో ఎన్నికల నోడల్ అధికారులు, ఆర్ఓస్,ఈఆర్ఓస్,ఏసిపిలు, ఎన్నికల విభాగం సిబ్బంది, డిసిపి సీతారామ్, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్, లతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య, ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ ఆయన మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో జనగామ , స్టేషన్ ఘనపూర్,పాలకుర్తి మూడు నియోజకవర్గాలకు సంబంధించి అన్ని…

పాల‌కుర్తి మెగా జాబ్ మేళాకు భారీ స్పంద‌న‌ విజ‌య‌వంతంగా జాబ్ మేళా… విశేషంగా పాల్గొన్న ఉద్యోగార్థులు పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని పాల‌కుర్తి, దేవ‌రుప్పుల‌, కొడ‌కండ్ల, తొర్రూరు, రాయపర్తి, పెద్దవంగర మండ‌లాల నుంచి భారీగా త‌ర‌లివ‌చ్చిన ఉద్యోగార్థులు

  ప్రెస్ రిలీజ్ పాల‌కుర్తి మెగా జాబ్ మేళాకు భారీ స్పంద‌న‌ విజ‌య‌వంతంగా జాబ్ మేళా… విశేషంగా పాల్గొన్న ఉద్యోగార్థులు పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని పాల‌కుర్తి, దేవ‌రుప్పుల‌, కొడ‌కండ్ల, తొర్రూరు, రాయపర్తి, పెద్దవంగర మండ‌లాల నుంచి భారీగా త‌ర‌లివ‌చ్చిన ఉద్యోగార్థులు నియోజ‌క‌వ‌ర్గం నుంచే గాక‌, జిల్లా వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల నుంచి వ‌చ్చిన ప‌లువురు నిరుద్యోగులు జాబ్ మేళాలో ఇంట‌ర్వ్యూలు చేసిన ఎం ఎన్ సి లు స‌హా 80 కంపెనీలు అనేక మందికి ఉద్యోగాలు క‌ల్పించిన కంపెనీలు…

ఈ-పాస్ మిషన్ ద్వారా మాత్రమే ఎరువులు విక్రయించాలి, వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేయాలి…. జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

ప్రెస్ రిలీజ్ జనగామ జిల్లా,   సెప్టెంబర్ 19, (మంగళవారం) ఈ-పాస్ మిషన్ ద్వారా మాత్రమే ఎరువులు విక్రయించాలి, వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేయాలి…. జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య మంగళవారం నాడు, జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య జనగామ పట్టణంలోని మహాలక్ష్మి ఫెర్టిలైజర్స్, ఆగ్రోస్ ఇండస్ట్రీస్ సర్వీస్ ఫర్టిలైజర్స్ షాపులను ఆకస్మిక తనిఖీ చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఎరువుల బస్తాలను పిఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) ఈ-…

వైద్య కళాశాల ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన, జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య

ప్రెస్ రిలీజ్ జనగామ జిల్లా,  సెప్టెంబర్ 14,( గురువారం) వైద్య కళాశాల ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన, జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య గురువారం నాడు జనగామ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, డిసిపి సీతారాం, అదనపు కలెక్టర్లు రోహిత్ సింగ్, సుహాసిని, సంబంధిత విభాగాల అధికారులతో కలిసి రేపు (అనగా) 15వ తేదీ,శుక్రవారం నాడు జనగామ జిల్లాలో ఏర్పాటు చేసిన వైద్య కళాశాల ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, గారు వర్చువల్ విధానం ద్వారా ప్రారంభోత్సవం చేయనున్నారు అందుకు…

అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ కలిసి రేపు జరగబోయే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య

ప్రెస్ రిలీజ్ జనగామ జిల్లా సెప్టెంబర్ 14,గురువారం గురువారం నాడు, జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశం మందిరంలో అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్, జిల్లా విద్యాశాఖ అధికారి కె.రాము, సంబంధిత అధికారులతో కలిసి రేపు జరగబోయే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణపై జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య  సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 10 సెంటర్లలో (4343) మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లపై గత వారం…

రుణమాఫీ అయిన రైతులకు నెలాఖరులోగా రుణాలు ఇవ్వాలి ,,,,   జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

ప్రెస్ రిలీజ్ జనగామ జిల్లా సెప్టెంబర్13,బుధవారం రుణమాఫీ అయిన రైతులకు నెలాఖరులోగా రుణాలు ఇవ్వాలి ,,,,   జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య బుధవారం నాడు, జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా స్థాయి బ్యాంకర్స్ సమన్వయ సంప్రదింపుల కమిటీ (డిసిసిడిఎల్ఆర్సి) బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో లక్ష రూపాయల రుణమాఫీ జరిగిన రైతులందరికీ ఈనెలాఖరులోగా కొత్త పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను ఆదేశించారు, ప్రభుత్వ…

తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం కు పకడ్బందీ ఏర్పాట్లు,,  టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు సర్వం సిద్ధం………. జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య

ప్రెస్ రిలీజ్ జనగామ జిల్లా,  సెప్టెంబర్13, (బుధవారం) తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం కు పకడ్బందీ ఏర్పాట్లు,, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు సర్వం సిద్ధం………. జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య బుధవారం నాడు, కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో  డిసిపి సీతారాం, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ లతో కలిసి జిల్లా స్థాయి అధికారులతో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 17వ,…

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి ………. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రోహిత్ సింగ్

ప్రెస్ రిలీజ్ జనగామ జిల్లా ,  సెప్టెంబర్ 11, (సోమవారం) ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి ………. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రోహిత్ సింగ్ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రోహిత్ సింగ్, సోమవారం నాడు, జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సుహాసిని, జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వివిధ సమస్యల పరిష్కారం కోసం…